భారత్, పాకిస్తాన్ ల మధ్య ఉద్రిక్తత వాతావరం కొనసాగుతోంది. పహల్గాం దాడి తర్వాత ఎప్పుడేం జరుగుతుందన్న ఆందోళన ప్రజల్లో ఉంది. ఇక ఈ రోజు ఐపీఎల్ లో భాగంగా ఢిల్లీ క్యాపిటల్స్, కోల్ కతా నైట్ రైడర్స్ మధ్య మ్యాచ్ జరగనుంది. వీటితో పాటు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ రాజకీయాలు, లైఫ్ స్టైల్, బిజినెస్ ప్రధాన అంశాలన్నీ ఒకే చోట ఎప్పటికప్పుడు ఇక్కడ చూడండి..