Hyderabad: ప్రజల సంక్షేమమే ధ్యేయంగా పని చేస్తానని వైఎస్ షర్మిల తెలిపారు. “నేను ఈ రోజు సోనియా గాంధీని, రాహుల్ గాంధీని కలిశాను. చాలా నిర్మాణాత్మక చర్చ జరిగింది. ప్రజల సంక్షేమం కోసం నిరంతరం కృషి చేస్తాను. మీకు ఒక్కటి చెప్పాలనుకుంటున్నాను, తెలంగాణ సీఎం కేసీఆర్ కౌంట్ డౌన్ మొదలైంది’’ అని వైఎస్సార్టీపీ అధినేత్రి వైఎస్ షర్మిల అన్నారు.