Hyderabad: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గరపడుతున్న నేపథ్యంలో బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ తమ పార్టీ తరఫున ఎన్నికలో బరిలో దింపబోయే అభ్యర్థలు విషయంలో ఒక నిర్ణయానికి వచ్చారు. బీఆర్ఎస్కు చెందిన 10 మంది సిట్టింగ్లకు టిక్కెట్టు ఇవ్వనని ఇప్పటికే తేల్చి చెప్పేశారు.