సీఎం రేవంత్ రెడ్డి శనివారం విద్యా శాఖపై సమీక్ష చేశారు. విద్యా వ్యవస్థలోని సమస్యలపై చర్చించారు. అనంతరంం, విద్యార్థులు లేరనే సాకుతో మూసేసిన బడులను మళ్లీ తెరవాలని, అందుకు అనుగుణంగా మెగా డీఎస్సీ వేయడానికి చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
లక్షలాది మంది నిరుద్యోగులు ఉత్కంఠగా ఎదురుచూస్తున్న తెలంగాణ ఉపాధ్యాయ ఉద్యోగ భర్తీ సంబంధించి మంత్రి సబిత ఇంద్రారెడ్డి కీలక ప్రకటన చేశారు.
విజయవాడ ఇబ్రహీంపట్నంలో SGT ఆత్మఘోష పేరుతో AP DSC 2018 సభ్యులు నిరసన చేపట్టారు. మెరిట్ లిస్ట్ ప్రకటించి 8 నెలలు పూర్తి అయినా భర్తీ ప్రక్రియ పూర్తికాలేదని ఇబ్రహీంపట్రం స్కూల్ ఎడ్యుకేషన్ దగ్గర ఆందోళన చేపట్టారు. సెలక్షన్ లిస్టును వెంటనే విడుదల చేయాలని, నియామక ప్రక్రియలను పూర్తిచేయాలని డిమాండ్ చేశారు.
AP Mega DSC:ఏపీ మెగా డీఎస్సీ నోటిఫికేషన్ను ప్రభుత్వం జారీ చేసింది. ఏప్రిల్ 20వ తేదీ నుంచి ఆన్లైన్లో దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం ఇచ్చారు. ఈ ప్రక్రియ మే15వ తేద వరకు కొనసాగుతుంది. ప్రస్తుతం అందరూ ఆన్లైన్లో దరఖాస్తు చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో అభ్యర్థులు చేసే తప్పులు.. పెద్దపెద్ద ఇబ్బందులను తెచ్చిపెడుతున్నాయి. ఒక్కోసారి మంచి మార్కులు వచ్చినా ఉద్యోగం కూడా రాకపోయే అవకాశం ఉంటుంది. ఈ క్రమంలో ఏపీ విద్యాశాఖ ఎలాంటి జాగ్రత్తలు చెబుతుందో ఇప్పుడు చూద్దాం..