తెలుగు లైవ్ న్యూస్ అప్డేట్స్: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారథ్యంలో జపాన్ లో పర్యటిస్తున్న తెలంగాణ రైజింగ్ టీమ్ ఈరోజు కూడా పలు సంస్థలతో చర్చించనున్నారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో పెట్టుబడుల విషయమై కీలక ఒప్పందాలు చేసుకున్నారు. ఈరోజు ఐపీఎల్ లో రెండు మ్యాచ్ లు జరగనున్నాయి. గుజరాత్ టైటాన్స్, ఢిల్లీ క్యాపిటల్స్ తో పాటు రాజస్థాన్ రాయల్స్, లక్నో సూపర్ జెయింట్స్ తలపడనున్నాయి. వీటితో పాటు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ తో పాటు జాతీయ, అంతర్జాతీయ రాజకీయాలు,, లైఫ్ స్టైల్, బిజినెస్ ప్రధాన అంశాలకు సంబంధించిన లేటెస్ట్ లైవ్ న్యూస్ అప్డేట్స్ అన్ని ఒకే చోట ఎప్పటికప్పుడు ఇక్కడ చూడండి..