ఓయూ ప్రతిష్టను కేసీఆర్ దిగజార్చారు: ఉత్తమ్
ఓయూ విద్యార్థుల త్యాగం ఫలితంగా కేసీఆర్ సీఎం అయ్యారని టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పారు.
హైదరాబాద్: ఓయూ విద్యార్థుల త్యాగం ఫలితంగా కేసీఆర్ సీఎం అయ్యారని టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి విమర్శించారు.
శుక్రవారం నాడు హైద్రాబాద్లోని గాంధీభవన్లో పలువురు కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ఆయన కేసీఆర్ పై విమర్శలు గుప్పించారు. విద్యార్థులకు కేసీఆర్ తీరని అన్యాయం చేశారని పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆరోపించారు. ఉస్మానియాకు ప్రతిష్టను కేసీఆర్ దిగజార్చారని చెప్పారు.
ఈ ఎన్నికల్లో కేసీఆర్ను బొందపెట్టాలని ఆయన విద్యార్థులను కోరారు. ప్రత్యేక తెలంగాణ ఉద్యమ ముసుగును అడ్డు పెట్టుకొని అరాచకపాలన కొనసాగిస్తున్నాడన్నారు.నాలుగున్నర ఏళ్ల పాటు దోచుకొంది...దాచుకొంది టీఆర్ఎస్ నేతలని ఆయన ఆరోపించారు.
సంబంధిత వార్తలు
ఎవరు స్వీట్లు పంచుకొంటారో చూద్దాం: కేటీఆర్కు ఉత్తమ్ కౌంటర్
పొత్తులు: కాంగ్రెస్ అధిష్టానంపై నంది ఎల్లయ్య సంచలనం
ప్రైవేట్ రంగంలో కూడ లక్ష ఉద్యోగాలు: ఉత్తమ్ బంపర్ ఆఫర్
రాహుల్ చేసిన ఆ పనిని కేసీఆర్ చేయలేకపోయారు: ఉత్తమ్
బైంసాకు చేరుకున్న రాహుల్ గాంధీ...
తెలంగాణలో రాహుల్ పర్యటన ఇలా సాగనుంది...
రాహుల్ గాంధీ తెలంగాణ పర్యటనలో స్వల్ప మార్పులు
కాంగ్రెస్కు షాక్: రాహుల్ సభకు పోలీసుల అనుమతి నిరాకరణ
తెలంగాణలో రాహుల్ టూర్: అక్టోబర్ 20న మూడు సభలు
మహాకూటమి సీట్ల సర్ధుబాటు జానారెడ్డికి, రాహుల్ సభలు
మహాకూటమి కాదు ప్రజాకూటమి... మార్పుకు కారణమిదేనా?
మహా కూటమిలో సీట్ల లొల్లి: కోదండరామ్ తో చాడ, రమణ భేటీ
మహాకూటమిలో సీట్ల లొల్లి: పట్టువీడని కోదండరామ్
మహా కొలిమి: కోదండరామ్ కొర్రీలు
నాన్చొద్దు.. త్వరగా తేల్చండి:సీట్ల సర్ధుబాటుపై కోదండరామ్
మహాకూటమికి టీజేఎస్ ఝలక్: కోదండరామ్ అల్టిమేటం
మిత్రులకు కాంగ్రెస్ ఇచ్చే సీట్లు ఇవే: కోదండరామ్ సర్దుబాటు
మిత్రులకు కాంగ్రెస్ ఇచ్చే సీట్లు ఇవే: కోదండరామ్ సర్దుబాటు
మహాకూటమి ఇక తెలంగాణ పరిరక్షణ వేదిక
మహాకూటమిలో సీట్ల లొల్లి: కాంగ్రెస్పై అసంతృప్తి
వచ్చే నెల 11నే అభ్యర్థుల జాబితా: ఢీల్లీకి ఉత్తమ్
కొడుకు కోసం ఢిల్లీకి జానా: రాహుల్ కరుణించేనా?