Video: జాతీయ రహదారిపై బైఠాయించిన దేవినేని ఉమ

కృష్ణా జిల్లా కంచికచర్లలో రాజధాని అమరావతి లోనే  కొనసాగించాలని కంచికచర్ల జాతీయ రహదారిపై మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వర, మాజీ శాసనసభ్యులు  తంగిరాల సౌమ్య బైఠాయించారు. దీంతో రహదారికి ఇరువైపులా భారీ ఎత్తున ట్రాఫిక్ నిలిచిపోయింది. 

Share this Video

కృష్ణా జిల్లా కంచికచర్లలో రాజధాని అమరావతి లోనే కొనసాగించాలని కంచికచర్ల జాతీయ రహదారిపై మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వర, మాజీ శాసనసభ్యులు తంగిరాల సౌమ్య బైఠాయించారు. దీంతో రహదారికి ఇరువైపులా భారీ ఎత్తున ట్రాఫిక్ నిలిచిపోయింది. 

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred

Related Video