Asianet News TeluguAsianet News Telugu

JusticeForDisha : ప్రతి ఒక్క మగాడికి వెన్నులో వణుకు పుట్టాలి

కృష్ణాజిల్లా, నందిగామలో దిషా హత్య కేసులో నిందితులను వెంటనే శిక్షించాలంటూ విధ్యార్థి సంఘాలు కదం తొక్కాయి.  విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో నందిగామ వీధుల్లో ర్యాలీ నిర్వహించి అనంతరం బస్టాండ్ సెంటర్ లో నిరసనలు తెలియజేశారు. విద్యార్థినులు మాట్లాడుతూ ఇలా ర్యాలీ చేయాలనుకోలేదు..కానీ ర్యాలీ చేయాల్సి వచ్చింది...ఇలాంటి సందర్భం రావద్దని ఆవేదన వ్యక్తం చేశారు.

కృష్ణాజిల్లా, నందిగామలో దిషా హత్య కేసులో నిందితులను వెంటనే శిక్షించాలంటూ విధ్యార్థి సంఘాలు కదం తొక్కాయి.  విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో నందిగామ వీధుల్లో ర్యాలీ నిర్వహించి అనంతరం బస్టాండ్ సెంటర్ లో నిరసనలు తెలియజేశారు. విద్యార్థినులు మాట్లాడుతూ ఇలా ర్యాలీ చేయాలనుకోలేదు..కానీ ర్యాలీ చేయాల్సి వచ్చింది...ఇలాంటి సందర్భం రావద్దని ఆవేదన వ్యక్తం చేశారు.