Asianet News TeluguAsianet News Telugu

మొదటి శ్రావణ శుక్రవారం సందర్భంగా ఇంద్రకీలాద్రి కనకదుర్గమ్మ ను దర్శించుకుంటున్న భక్తులు

తొలి శుక్రవారం కావడంతో దుర్గమ్మ దర్శనార్ధం తరలివస్తున్న భక్తులు.  

తొలి శుక్రవారం కావడంతో దుర్గమ్మ దర్శనార్ధం తరలివస్తున్న భక్తులు. అమ్మవారికి మహిళలలు  ప్రత్యేక పూజలు చేస్తున్నారు . కోవిడ్ దృష్ట్యా కొండపైన  ఆంక్షలు మధ్య  కొనసాగుతున్న పూజలు .  భౌతిక దూరం పాటిస్తూ మాస్క్ ధరించి  కనకదుర్గ అమ్మవారి దర్శనం చేసుకుంటున్న భక్తులు.