Asianet News TeluguAsianet News Telugu

video: ఏపి పోలీసులు అప్రమత్తం... మహిళల రక్షణకు ప్రత్యేక చర్యలు

విజయవాడ: హైదరాబాద్ లో వెటర్నరీ డాక్టర్ ప్రియాంకరెడ్డి ఉదంతం యావత్ దేశాన్ని  కలిచివేసిందని విజయవాడ ఈస్ట్ జోన్ ఏసిపి సురేంద్రనాధ్ రెడ్డి అన్నారు. ఈ నేపథ్యంలో మహిళా రక్షణకు ఏపి పోలీసు శాఖ ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. 

విజయవాడ: హైదరాబాద్ లో వెటర్నరీ డాక్టర్ ప్రియాంకరెడ్డి ఉదంతం యావత్ దేశాన్ని  కలిచివేసిందని విజయవాడ ఈస్ట్ జోన్ ఏసిపి సురేంద్రనాధ్ రెడ్డి అన్నారు. ఈ నేపథ్యంలో మహిళా రక్షణకు ఏపి పోలీసు శాఖ ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. 100 డయల్ చేస్తే రక్షక్ , బ్లూక్లోట్స్ సిబ్బంది ఐదు నిమిషాల్లో  గమ్యస్థానాలకు చేరి ఆపదలో ఉన్నవారికి రక్షణ కల్పిస్తారని చెప్పారు. మొబైల్ ఫోను పవర్ బటన్, 5  నెంబర్ బటన్  పట్టుకుని ప్రెస్ చేస్తే పోలీసు కంట్రోల్ రూమ్ కి సమాచారం వెళ్తుందని... మహిళా లోకానికి రక్షణగా నిలుస్తారన్నారు. ఇది ఆపదలో ఉన్న మహిళలకు చక్కగా ఉపయోగపడుతుందన్నారు. పోలీసు శాఖ ఎప్పుడు మహిళ రక్షణ కల్పించేందుకు ముందుంటుందని ఏసిపి తెలిపారు.

Video Top Stories