Pahalgam Attack: భారత్-పాక్ సరిహద్దుల్లో హై టెన్షన్ | Asianet Telugu
జమ్మూలో జరిగిన ఉగ్రదాడి తర్వాత భారత్ కీలక నిర్ణయం తీసుకుంది. పాక్కు జీవనాడిగా ఉన్న సింధూ జలాల ఒప్పందాన్ని సస్పెండ్ చేయాలని నిర్ణయించింది. ఈ నిర్ణయం వల్ల పాక్ వ్యవసాయం, తాగునీటి సరఫరా, విద్యుత్ ఉత్పత్తిపై భారీ ప్రభావం పడనుంది. పాక్కి ఇలాంటి చేదు అనుభవం మొదటిసారి కావడం ఇదే.