Asianet News TeluguAsianet News Telugu

Video: అయోధ్య కేసు: రవిశంకర్ కమిటీ నివేదికనే పరిష్కారం?

అయోధ్య కేసులో వాదనలు పూర్తయ్యాయి. రామ జన్మభూమి- బాబ్రీ మసీదుకి సంబంధించిన భూ వివాదంపై సుప్రీమ్ కోర్టులో వాదనలు పూర్తయ్యాయి. తుది తీర్పును నవంబర్ 15న వెల్లడించనుంది. ఈ నేపథ్యంలో శ్రీశ్రీ రవిశంకర్, ఖలీఫుల్లా, శ్రీరామ్ పాంచు లతో గతంలో సుప్రీమ్ ఏర్పాటు చేసిన కమిటీ తన నివేదికను కూడా నిన్న సుప్రీమ్ కోర్టుకు సమర్పించింది.

అయోధ్య కేసులో వాదనలు పూర్తయ్యాయి. రామ జన్మభూమి- బాబ్రీ మసీదుకి సంబంధించిన భూ వివాదంపై సుప్రీమ్ కోర్టులో వాదనలు పూర్తయ్యాయి. తుది తీర్పును నవంబర్ 15న వెల్లడించనుంది. ఈ నేపథ్యంలో శ్రీశ్రీ రవిశంకర్, ఖలీఫుల్లా, శ్రీరామ్ పాంచు లతో గతంలో సుప్రీమ్ ఏర్పాటు చేసిన కమిటీ తన నివేదికను కూడా నిన్న సుప్రీమ్ కోర్టుకు సమర్పించింది.

ఈ నేపథ్యంలో సుప్రీమ్ కోర్ట్ ఈ నివేదికను పరిగణలోకి తీసుకోనుందని వాదనలు బలంగా వినిపిస్తున్నాయి. కేసులో ఉన్న పక్షాలకు ఆమోదయోగ్యమైన కొన్ని నిర్ణయాలను ఈ కమిటీ తన నివేదికలో పొందుపరచినట్టు తెలుస్తుంది.

Video Top Stories