Asianet News TeluguAsianet News Telugu

తిరుమలలో అమిత్ షా రాయల్ ఎంట్రీ... సెక్యూరిటీ చూశారా.. షాక్ అవ్వాల్సిందే..

తిరుమల తిరుపతి శ్రీవారిని దర్శించుకున్నారు సెంట్రల్ హోమ్ మినిస్టర్ అమిత్ షా. ఎన్నికల ప్రచారం ముగియడం.. కౌంటింగ్ కు టైమ్ దగ్గర పడుతుండటంతో.. శ్రీవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించారు. ఈసందర్భంగా తిరుమలలో భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. 

First Published May 31, 2024, 4:01 PM IST | Last Updated May 31, 2024, 4:01 PM IST

తిరుమల తిరుపతి శ్రీవారిని దర్శించుకున్నారు సెంట్రల్ హోమ్ మినిస్టర్ అమిత్ షా. ఎన్నికల ప్రచారం ముగియడం.. కౌంటింగ్ కు టైమ్ దగ్గర పడుతుండటంతో.. శ్రీవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించారు. ఈసందర్భంగా తిరుమలలో భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు.