తిరుమలలో అమిత్ షా రాయల్ ఎంట్రీ... సెక్యూరిటీ చూశారా.. షాక్ అవ్వాల్సిందే..

తిరుమల తిరుపతి శ్రీవారిని దర్శించుకున్నారు సెంట్రల్ హోమ్ మినిస్టర్ అమిత్ షా. ఎన్నికల ప్రచారం ముగియడం.. కౌంటింగ్ కు టైమ్ దగ్గర పడుతుండటంతో.. శ్రీవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించారు. ఈసందర్భంగా తిరుమలలో భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. 

Mahesh Jujjuri | Updated : May 31 2024, 04:01 PM
Share this Video

తిరుమల తిరుపతి శ్రీవారిని దర్శించుకున్నారు సెంట్రల్ హోమ్ మినిస్టర్ అమిత్ షా. ఎన్నికల ప్రచారం ముగియడం.. కౌంటింగ్ కు టైమ్ దగ్గర పడుతుండటంతో.. శ్రీవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించారు. ఈసందర్భంగా తిరుమలలో భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. 

Related Video