Asianet News TeluguAsianet News Telugu

ధోని అద్భుత కెప్టెన్సీ... ముంబై పై అద్వితీయ విజయం

ఐపీఎల్ 2021 ఫేజ్ 2లో జరిగిన మొదటి మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్‌కి విజయం దక్కింది.

First Published Sep 20, 2021, 1:34 AM IST | Last Updated Sep 20, 2021, 1:36 AM IST

ఐపీఎల్ 2021 ఫేజ్ 2లో జరిగిన మొదటి మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్‌కి విజయం దక్కింది. 24 పరుగులకే 4 వికెట్లు కోల్పోయిన దశలో నుంచి కోలుకుని 156 పరుగులు చేసిన సీఎస్‌కే, ఆ లక్ష్యాన్ని కాపాడుకుని 20 పరుగుల తేడాతో విజయం సాధించింది..