Asianet News TeluguAsianet News Telugu

ధోని అద్భుత కెప్టెన్సీ... ముంబై పై అద్వితీయ విజయం

ఐపీఎల్ 2021 ఫేజ్ 2లో జరిగిన మొదటి మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్‌కి విజయం దక్కింది.

ఐపీఎల్ 2021 ఫేజ్ 2లో జరిగిన మొదటి మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్‌కి విజయం దక్కింది. 24 పరుగులకే 4 వికెట్లు కోల్పోయిన దశలో నుంచి కోలుకుని 156 పరుగులు చేసిన సీఎస్‌కే, ఆ లక్ష్యాన్ని కాపాడుకుని 20 పరుగుల తేడాతో విజయం సాధించింది..