
ఏపీ క్యాబినెట్ సమావేశాలు : పోలీసుల పహారాలో ప్రకాశం బ్యారేజ్
అమరావతి, ప్రకాశం బ్యారేజీపై నేటి ఉదయం నుంచి రాకపోకలు నిలిపివేశామని పోలీసులు తెలిపారు.
అమరావతి, ప్రకాశం బ్యారేజీపై నేటి ఉదయం నుంచి రాకపోకలు నిలిపివేశామని పోలీసులు తెలిపారు. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, అధికారులు, అత్యవసర సేవలకు మాత్రమే అనుమతి ఉన్నట్లు పోలీసులు తెలిపారు.
గూగుల్లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండి