
Mahanadu 2022: అధికార పార్టీ ఆదేశాలతో టిడిపి ఫ్లెక్సీలు తొలగింపు...!
అమరావతి : గుంటూరు శంకర్ విలాస్ సెంటర్ లో అర్ధరాత్రి తెలుగుదేశం పార్టీ ఫ్లెక్సీలను మున్సిపల్ సిబ్బంది తొలగించారు.
అమరావతి : గుంటూరు శంకర్ విలాస్ సెంటర్ లో అర్ధరాత్రి తెలుగుదేశం పార్టీ ఫ్లెక్సీలను మున్సిపల్ సిబ్బంది తొలగించారు. అయితే విషయం తెలిసి తెలుగుదేశం పార్టీ నేతలు, కార్యకర్తలు అడ్డుకున్నారు. గుంటూరు శంకర్ విలాస్ వద్దకు టీడీపీ కార్యకర్తలు చేరుకున్నారు.
Add Asianetnews Telugu as a Preferred Source
