Mahanadu 2022: అధికార పార్టీ ఆదేశాలతో టిడిపి ఫ్లెక్సీలు తొలగింపు...!

అమరావతి : గుంటూరు శంకర్ విలాస్ సెంటర్ లో అర్ధరాత్రి తెలుగుదేశం పార్టీ ఫ్లెక్సీలను మున్సిపల్ సిబ్బంది తొలగించారు. 

Chaitanya Kiran | Updated : May 28 2022, 10:40 AM
Share this Video

అమరావతి : గుంటూరు శంకర్ విలాస్ సెంటర్ లో అర్ధరాత్రి తెలుగుదేశం పార్టీ ఫ్లెక్సీలను మున్సిపల్ సిబ్బంది తొలగించారు. అయితే విషయం తెలిసి తెలుగుదేశం పార్టీ నేతలు, కార్యకర్తలు అడ్డుకున్నారు. గుంటూరు శంకర్ విలాస్ వద్దకు టీడీపీ కార్యకర్తలు చేరుకున్నారు.

Related Video