Asianet News TeluguAsianet News Telugu

దాష్టికం... మాజీ మంత్రి కొల్లు రవీంద్రను తోసేసిన పోలీసులు

కృష్ణాజిల్లా మచిలీపట్నంలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. 

కృష్ణాజిల్లా మచిలీపట్నంలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఎన్నికల పరిశీలనకు వెళ్తున్న మాజీ మంత్రి కొల్లు రవీంద్రను పోలీసులు అడ్డుకున్నారు. ఈ క్రమంలోనే పోలీసులకు, కొల్లు రవీంద్రకు మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. ఈ సమయంలోనే రవీంద్ర పోలీసులను తోసేయగా వారుకూడా ఆయనను పక్కకు తోసేశారు. పోలీసుల తీరుకు నిరసనగా రోడ్డుపై కూర్చొని నిరసన తెలిపారు రవీంద్ర. పోలీసులు సర్దిచెప్పి ఆయనను అక్కడినుండి పంపించారు.