Asianet News TeluguAsianet News Telugu

ఏపీ సచివాలయంలో శానిటైజర్ల కొరత.. పత్తాలేని థర్మల్ స్క్రీనింగ్...

ఏపీ సచివాలయం బ్లాకుల్లో తీవ్ర నిర్లక్ష్యం రాజ్యమేలుతోంది.

ఏపీ సచివాలయం బ్లాకుల్లో తీవ్ర నిర్లక్ష్యం రాజ్యమేలుతోంది. బ్లాకుల్లో శానిటైజర్లు కనిపించడంలేదు. డబ్బాలు ఖాళీగా ఉంటున్నాయి. ఇక ఉద్యోగులు, విజిటర్స్ ఆరోగ్యసేతు యాప్ లేకపోయినా యదేచ్చగా సచివాలయంలో తిరుగుతున్నారు. పోలీసులూ వీరిని అడ్డుకోకపోవడం గమనార్హం. థర్మల్ 
స్కానింగ్ ఎక్కడా కనిపించడం లేదు. ఇప్పటికే సచివాలయంలో 11 మందికి కరోనా నిర్దారణ అయినా ఈ నిర్షక్ష్యం ఏంటని ప్రజలు వాపోతున్నారు.