Asianet News TeluguAsianet News Telugu

ఏపీలో రైలు ప్రమాదం : మంటల్లో ఐదు ఆయిల్ ట్యాంకర్ భోగీలు.. (వీడియో)

ఆంధ్రప్రదేశ్, ప్రకాశం జిల్లా సూరారెడ్డిపాళెం-టంగుటూరుల మధ్య గూడ్స్ రైలు పట్టాలు తప్పింది. 

ఆంధ్రప్రదేశ్, ప్రకాశం జిల్లా సూరారెడ్డిపాళెం-టంగుటూరుల మధ్య గూడ్స్ రైలు పట్టాలు తప్పింది. వంతెన పై నుండి గూడ్స్ రైలులోని ఐదు ఆయిల్ ట్యాంకర్ బోగీలు కిందపడ్డాయి. దీంతో మంటలు ఎగిసిపడుతున్నాయి. విషయం తెలిసిన వెంటనే అక్కడికి చేరుకున్న బిట్రగుంట - విజయవాడ రైల్వే డివిజన్ అధికారులు, సిబ్బంది సహాయక చర్యలు చేపట్టారు.  మంటల్లో ఇప్పటికే నాలుగు ఆయిల్ ట్యాంకర్ బోగీలు దగ్ధమయ్యాయని సమాచారం.