గత త్రైమాసికంలో 10,511 జంటల పెళ్లిళ్లవగా ఆ వధువుల తల్లుల ఖాతాలో కల్యాణమస్తు, షాదీ ముబారక్ కింద రూ.81.64 కోట్లు జమచేసింది వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం.
అమరావతి: రేపు (డిసెంబర్ 21 మంగళవారం) ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పుట్టిన రోజు సందర్భంగా ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి విన్నూతన రీతిలో బర్త్ డే విషెస్ తెలిపేందుకు సిద్దమయ్యారు.