ఉగాది పండగను ప్రజలు ఎంతో ఉత్సాహంగా జరుపుకుంటున్నారు. ఉగాది అనగానే మొదట గుర్తొచ్చేది పచ్చడి ఆ తర్వాత పంచాంగం. ఈ ఏడాది రాశి ఫలాల ఎలా ఉంటాయని తెలుసుకోవడానికి అంతా ఆసక్తి చూపిస్తుంటారు. ఈ క్రమంలోనే ప్రముఖ జ్యోతిష్యుడు వేణు స్వామి పలు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన అంచనా ప్రకారం ఈ ఏడాది ఎలాంటి సంఘటనలు జరగనున్నాయో ఇప్పుడు తెలుసుకుందాం..