మనకు ఆధార్ కార్డు లాగే భూములకు ఆధార్ కార్డు వుంటుందనే విషయం మీకు తెలుసా..? అవునండి... భూములకు కూడా ఆధార్ కార్డ్ వుంటుందట. తాజా బడ్జెట్ ప్రసంగంలో ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ భూ ఆధార్ గురించి ప్రస్తావించేవరు చాలామందికి తెలియదు. అసలే ఏమిటీ భూ ఆధార్...
ఆల్పాదాయ వర్గాలకు ఆదాయ పన్నునుండి కొంత మినహాయింపు ఇచ్చింది తాజా బడ్జెట్ 2024-25. అదేంటో తెలుసా..?
2024-25 ఆర్థిక సంవత్సరానికి కేంద్ర బడ్జెట్లో వ్యవసాయ రంగానికి రూ.1.52 లక్షల కోట్లు కేటాయించినట్లు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు.
కేంద్రంలోని నరేంద్ర మోదీ 3.0 ప్రభుత్వం బడ్జెట్ 2024ను పార్లమెంటులో ప్రవేశపెట్టింది. పార్లమెంటులో వరుసగా ఏడోసారి ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కేంద్ర బడ్జెట్ను ప్రవేశపెట్టారు. వికసిత్ భారత్ లక్ష్యంగా బడ్జెట్ ప్రవేశపెట్టినట్లు తెలిపారు.
2023-24లో తెలంగాణకు పన్నుల వాటా కింద 23,400 కోట్లు కేటాయించగా.. ఈ మధ్యంతర బడ్జెట్లో దీనికి మరో రూ.2,239 కోట్లు చేర్చారు. దీంతో బడ్జెట్ రూ. 25,639 కోట్లకు చేరింది.
విశాఖ రైల్వే జోన్ కు డీపీఆర్, నిధులు కూడ సిద్దంగా ఉన్నట్టుగా కేంద్ర మంత్రి ఆశ్విని వైష్ణవ్ చెప్పారు.
కేంద్ర ప్రభుత్వం ఇవాళ మధ్యంతర బడ్జెట్ ను ప్రవేశ పెట్టింది. వరుసగా ఆరోసారి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రవేశ పెట్టింది.
2024-2025 ఆర్థిక సంవత్సరం (union budget 2024) కోసం కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ (union finance minister nirmala sitharaman) గురువారం మధ్యంతర బడ్జెట్ ను ప్రవేశపెట్టారు. ఓటాన్ అకౌంట్ బడ్జెట్ రూ.47.66 లక్షల కోట్లుగా ప్రకటించారు. అయితే ఈ సారి బడ్జెట్ లో ఆమె కేవలం 57 నిమిషాలే (Nirmala Sitharaman delivers her shortest speech) ప్రసంగించారు.
కేంద్ర ఆర్ధిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ గురువారం నాడు బడ్జెట్ ను ప్రవేశ పెట్టారు. ఆరోసారి వరుసగా నిర్మలా సీతారామన్ బడ్జెట్ ను ప్రవేశ పెట్టి మొరార్జీ దేశాయ్ రికార్డును సమం చేశారు.