టీడీపీ మహానాడుకు బాలయ్య హాజరు కావట్లేదు. జార్జియాలో అఖండ 2 షూటింగ్తో బిజీగా ఉన్నట్టు సమాచారం.
ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి, టిడిపి జాతీయాధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు స్పీచ్ అంటే చాలా సీరియస్ గా సాగుతుంది. కానీ ఆయన ఎన్టిఆర్ జయంతి సందర్భంగా కడప మహానాడు వేదికగా కవితాత్మకంగా మాట్లాడారు.
ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కీలక ప్రకటన చేసారు. ఆగస్ట్ 15 నుండి మరో పథకాన్ని ప్రారంభించనున్నట్లు వెల్లడించారు. ఆ పథకం ఏదో తెలుసా?
TDP Mahanadu 2025: టీడీపీ 2025 మహానాడు మే 27 నుంచి 29 వరకు కడపలో జరగనుంది. నారా లోకేష్ నేతృత్వంలోని కమిటీ కీలక నేతల మార్పులను పార్టీ ప్రకటించింది.