ఇక పార్టీలో నారా లోకేశే కింగ్.. మహానాడు వేదికగా పట్టాభిషేకం | TDP | Chandrababu | Asianet Telugu

Galam Venkata Rao | Updated : May 16 2025, 12:11 PM
Share this Video

టీడీపీ నాయకత్వంలో భారీ మార్పులు ప్రారంభమయ్యాయి. మూడో తరం నాయకత్వానికి నారా లోకేష్ ముందుకు వచ్చి పార్టీ పగ్గాలు స్వీకరించబోతున్నారని తెలుస్తోంది. పాలనలోనూ, పార్టీలోనూ ఆయన ప్రభావం క్రమంగా పెరుగుతోంది. ఇక కడపలో అధికారికంగా పార్టీ బాధ్యతలు అప్పగించే ఏర్పాట్లు జరుగుతున్నట్లు సమాచారం.

Related Video