Revanth Reddy: తెలంగాణలో రైతు భరోసా కింద 70 లక్షల మంది రైతుల ఖాతాల్లో 9 రోజుల్లో 9 వేల కోట్ల రూపాయలు జమ చేసినట్లు సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. అలాగే, తెలంగాణ నీటి హక్కుల కోసం పోరాటం చేస్తామని తెలిపారు.
Revanth Reddy: తెలంగాణలో రైతు భరోసా కార్యక్రమాన్ని విజయవంతంగా ముగించిన సందర్భంగా సీఎం రేవంత్రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. గత ప్రభుత్వ హయాంలో రాష్ట్రం దివాలా తీసిందని, అయినా కేసీఆర్, కేటీఆర్, హరీశ్ రావు ఎలా సంపన్నులయ్యారనే ప్రశ్నను లేవనెత్తారు.
ఏపీ, తెలంగాణల మధ్య ఉద్రిక్తతలకు కారణమైన బనకచర్ల ప్రాజెక్టుపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న ఆయన శుక్రవారం మీడియాతో మాట్లాడారు.
తెలంగాణ ముఖ్యమంత్రి ఢిల్లీ పర్యటన ముగిసింది. మంత్రివర్గ విస్తరణ నేపథ్యంలో సీఎం ఢిల్లీ టూర్ ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ నేపథ్యంలో రేవంత్ రెడ్డి పలు కీలక విషయాలను మీడియాతో పంచుకున్నారు..
తెలంగాణ కేబినెట్ సమావేశంలో అభివృద్ధి, ఉద్యోగాలు, పారిశ్రామికీకరణ, విద్య, సంక్షేమంపై కీలక నిర్ణయాలు తీసుకున్నారు.ఈ క్రమంలోనే సర్పంచ్ ఎన్నికలు ఎప్పుడు జరగనున్నాయి అనే దాని మీద కూడా ఓ క్లారిటీ ఇచ్చారు.
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఒక వ్యక్తికి కులం కాదని, అతని చదువే గొప్పతనం తీసుకొస్తుందని అన్నారు. బాబూ జగ్జీవన్రామ్ భవన్లో జరిగిన గురుకుల అవార్డుల కార్యక్రమంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
ఉమ్మడి మెదక్ జిల్లా పర్యటనలో భాగంగా శుక్రవారం సంగారెడ్డిలో పర్యటించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. సంగారెడ్డి జిల్లా పస్తాపూర్ గ్రామంలో నిర్వహించిన బహిరంగ సమావేశంలో ఆయన పలు విషయాలను పంచుకున్నారు.