రవితేజ పూర్తిగా డిఫరెంట్ లుక్లో కనిపించనున్న ఈ సినిమా ట్యాగ్లైన్ ‘నామ్ తో సునా హోగా’. ఈ సినిమాలో యంగ్ హీరో కీలక పాత్రలో కనిపించనున్నారు
ఈ చిత్రం టీజర్, ట్రైలర్, పాటలు ఈ సినిమాపై ఆసక్తిని పెంచేశాయి. ఇప్పుడు మరో రవితేజ వాయిస్ మరో ఎట్రాక్షన్ చేరింది. ఈ సినిమాలో కోటి అనే...
టైగర్ నాగేశ్వరరావు మినిమం ఓపినింగ్స్ తెచ్చుకోకపోవటం వారిని కలవరపరిచిందిట. రవితేజ తన రెమ్యునరేషన్ తగ్గించుకోలేదని, అందుకే ఆ ప్రాజెక్ట్ ఆగిపోయిందని అంటున్నారు.
ఈ సినిమాను హరీష్ శంకర్ (Harish Shankr) డైరెక్ట్ చేయబోవటమే పెద్ద హైలెట్ అని చెప్పాలి. ఆయన ఇప్పుడు పవన్ కళ్యాణ్తో ఉస్తాద్ భగత్సింగ్ మూవీ చేస్తున్నారు.
నవంబర్ 23 నుంచి ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ మొదలు కావాల్సిన రవితేజ కొత్త చిత్రానికి సైతం బ్రేక్ లు పడినట్లు వార్తలు వస్తున్నాయి.
టైగర్ నాగేశ్వరరావు నెల తిరగకుండానే ఓటీటీలోకి వచ్చేసింది. ఎలాంటి ప్రమోషన్స్ లేకుండా సైలెంట్ గా విడుదల చేశారు. రవితేజ ఫ్యాన్స్ కి ఇది గుడ్ న్యూస్ అని చెప్పాలి.
ఈమధ్య సీక్వెల్స్ జోరు పెరిగిపోయింది. వరుసగా సీక్వెల్ సినిమాలు సందడి చేస్తున్నాయి. ఈక్రమంలో రాజాది గ్రేట్ సినిమాకు కూడా సీక్వెల్ చేయాలని ప్లాన్ చేస్తున్నారట. కాని..?
ఈ సాంగ్ లిరికల్ వీడియోలో...ఓ చోట..అని నాన్న అన్నా అంటూ వస్తుంది.అప్పుడు రవితేజ ఫేస్ ప్లాష్ అవుతుంది. ఇది చూసిన వాళ్లు సోషల్ మీడియాలో ఫన్ చేస్తున్నారు.
రవితేజతో కలిసి చేసిన సినిమాలన్నీ పూరిని స్టార్ డైరెక్టర్ గా నిలిపాయి. వీరిద్దరి కాంబినేషన్ లో మొత్తం ఐదు సినిమాలు తెరకెక్కాయి.అందులో మూడు బ్లాక్ బస్టర్ హిట్ కొట్టగా. రెండు సినిమాలు మాత్రం ప్లాప్ అయ్యాయి. ఇద్దరి కెరీర్ అద్బుతంగా సాగింది.
మాస్ మహారాజ్ గా పేరు తెచ్చుకున్న రవితేజ సినిమాలకు ఒకప్పుడు మంచి క్రేజ్. అయితే వరస సినిమాలు ఫెయిల్ అవటం...అవీ యావరేజ్ లు కాకుండా మరీ డిజాస్టర్స్ అవటం మార్కెట్ ని దెబ్బ తీస్తున్నాయి. అందుకు కారణం రవితేజ అంటున్నారు.