PM Modi: ప్రధాని మోడీతో మారిషస్ ప్రధాని నవీన్ చంద్ర రాంగూలాం ఫోన్లో సంభాషించారు. ద్వైపాక్షిక భాగస్వామ్యాన్ని మరింత విస్తరించాలనే విషయాన్ని పునరుద్ఘాటించారని ప్రభుత్వ వర్గాలు తెలపాయి.
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విశాఖపట్నం చేరుకున్నారు. శుక్రవారం సాయంత్రం ఆయన భువనేశ్వర్ నుంచి ప్రత్యేక వైమానిక దళ విమానంలో బయలుదేరి, రాత్రి 6.45కి ఐఎన్ఎస్ డేగా నేవల్ ఎయిర్స్టేషన్ వద్దకు చేరుకున్నారు.
కెనడాలో జరిగిన జీ7 సమ్మిట్కు హాజరయ్యే క్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ క్రోయోషియాతో పాటు సైప్రస్ దేశాలను పర్యటించారు. అయితే మోదీ సైప్రస్ పర్యటన వెనకాల చాలా పెద్ద ఎత్తుగడ ఉందన్న విషయం మీకు తెలుసా.?
ఆపరేషన్ సింధూర్ అనంతరం భారత ప్రధాని నరేంద్ర మోదీ తన తొలి విదేశీ పర్యటనకు బయలుదేరారు. ఈ పర్యటన ఐదు రోజుల పాటు జరుగుతుంది. ఈ సమయంలో ఆయన మూడు దేశాలను సందర్శించనున్నారు.
ప్రధాని నరేంద్ర మోదీ మరోసారి పాక్పై ఘాటు వ్యాఖ్యలు చేశారు. పహల్గామ్ దాడి తర్వాత తొలిసారి కశ్మీర్లో పర్యటించిన ప్రధాని నరేంద్ర మోదీ స్పందించారు.
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కెనడా ప్రధాని మార్క్ కార్నీ నుంచి జి7 (G7) శిఖరాగ్ర సమావేశానికి ఆహ్వానం అందుకున్నట్లు తెలిపారు. ఈ విషయాన్ని మోదీ తన ఎక్స్ అకౌంట్ ద్వారా తెలియజేశారు.
కశ్మీర్ నుంచి కన్యాకుమారికి రైలు మార్గం కల నిజమైందని ప్రధాని మోడీ చెప్పారు. చీనాబ్ రైల్వే వంతెనను ప్రారంభించిన ఆయన, దీన్ని భారతదేశ ఐక్యత, సంకల్పానికి గొప్ప ఉత్సవంగా అభివర్ణించారు.
ఐపీఎల్లో సంచలనంగా దూసుకొచ్చిన చిచ్చర పిడుగు వైభవ్ సూర్యవంశిని ప్రధాని నరేంద్ర మోదీ కలిశారు. శుక్రవారం పట్నా ఎయిర్పోర్టులో సూర్యవంశి కుటుంబ సభ్యులతో కలిసి మోదీతో మాట్లాడారు.
ప్రధాని నరేంద్ర మోదీ మరోసారి ఆపరేషన్ సిందూర్ గురించి ప్రస్తావించారు. శుక్రవారం ఉత్తర్ప్రదేశ్లోని కాన్పూర్లో జరిగిన సభలో ఈ విషయమై పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇంతకీ మోదీ ఏమన్నారంటే.
పండుగల సమయంలో దిగుమతి చేసుకున్న వస్తువులను వాడకుండా, భారతదేశంలో తయారైన వస్తువులకు మద్దతు ఇవ్వాలని ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు.