ప్రధాని నరేంద్ర మోదీ మరోసారి పాక్పై ఘాటు వ్యాఖ్యలు చేశారు. పహల్గామ్ దాడి తర్వాత తొలిసారి కశ్మీర్లో పర్యటించిన ప్రధాని నరేంద్ర మోదీ స్పందించారు.
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కెనడా ప్రధాని మార్క్ కార్నీ నుంచి జి7 (G7) శిఖరాగ్ర సమావేశానికి ఆహ్వానం అందుకున్నట్లు తెలిపారు. ఈ విషయాన్ని మోదీ తన ఎక్స్ అకౌంట్ ద్వారా తెలియజేశారు.
కశ్మీర్ నుంచి కన్యాకుమారికి రైలు మార్గం కల నిజమైందని ప్రధాని మోడీ చెప్పారు. చీనాబ్ రైల్వే వంతెనను ప్రారంభించిన ఆయన, దీన్ని భారతదేశ ఐక్యత, సంకల్పానికి గొప్ప ఉత్సవంగా అభివర్ణించారు.
ఐపీఎల్లో సంచలనంగా దూసుకొచ్చిన చిచ్చర పిడుగు వైభవ్ సూర్యవంశిని ప్రధాని నరేంద్ర మోదీ కలిశారు. శుక్రవారం పట్నా ఎయిర్పోర్టులో సూర్యవంశి కుటుంబ సభ్యులతో కలిసి మోదీతో మాట్లాడారు.
ప్రధాని నరేంద్ర మోదీ మరోసారి ఆపరేషన్ సిందూర్ గురించి ప్రస్తావించారు. శుక్రవారం ఉత్తర్ప్రదేశ్లోని కాన్పూర్లో జరిగిన సభలో ఈ విషయమై పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇంతకీ మోదీ ఏమన్నారంటే.
పండుగల సమయంలో దిగుమతి చేసుకున్న వస్తువులను వాడకుండా, భారతదేశంలో తయారైన వస్తువులకు మద్దతు ఇవ్వాలని ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు.
ప్రధాని మోడీ తన రేడియో కార్యక్రమం 'మన్ కీ బాత్' ద్వారా దేశ ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. ఇది ఈ కార్యక్రమంలో 122వ ఎపిసోడ్. తన ప్రసంగంలో, ప్రధాని మోడీ అనేక ముఖ్యమైన అంశాలను ప్రస్తావించారు.
Niti Aayog meet: నీతి ఆయోగ్ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశంలో ప్రధాని మోడీ "వికసిత్ భారత్@2047" లక్ష్యంపై దృష్టిసారించి కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాలు సమిష్టిగా పని చేయాలన్నారు.
PM Modi to inaugurate 3 Telangana railway stations: అమృత్ భారత్ స్టేషన్ పథకంలో భాగంగా తెలంగాణలో ఎయిర్ పోర్టులను తలపించేలా ఆధునీకరించిన బేగంపేట్, వరంగల్, కరీంనగర్ రైల్వే స్టేషన్లను ప్రధాని నరేంద్ర మోడీ గురువారం ప్రారంభించనున్నారు.