పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలో దారుణం చోటుచేసుకుంది. భార్యను హత్య చేసిన భర్త.. ఇంట్లోనే మృతదేహాన్ని వదిలి తాళం వేసి వెళ్లిపోయాడు. ఆ ఇంట్లో నంచి దుర్వాసన రావడంతో అసలు విషయం వెలుగు చూసింది.