Hyderabad: టీఎస్పీఎస్సీ ప్రశ్నా పత్రాల లీకేజీ వ్యవహారంలో ముందస్తుగా అనుకున్న పక్కా పథకం ప్రకారమే పరీక్షలు రాయడంలో నిందితులు వ్యూహాత్మకంగా వ్యవహరించినట్టు తెలుస్తోంది. అత్యధిక మార్కులు సాధిస్తే అందరి కళ్లూ తమపైనే పడతాయని ఊహించించిన నిందితులు.. కాస్త తక్కువ మార్కులు తెచ్చుకునే విధంగా నడుచుకున్నట్టు తెలుస్తోంది.