• All
  • 5 NEWS
5 Stories
Asianet Image

One Nation One Election : భారత్ లో జమిలి ఎన్నికలు సాధ్యమేనా? : ఎస్ గురుమూర్తి విశ్లేషణ

Mar 25 2024, 05:02 PM IST

ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామిక దేశం భారత్ లో 'ఒకే దేశం-ఒకే ఎన్నిక' డిమాండ్ ఎన్నాళ్లుగానో వినిపిస్తోంది. అంటే లోక్ సభతో పాటు రాష్ట్రాల అసెంబ్లీలకు వేరువేరుగా కాకుండా ఒకేసారి ఎన్నికలు నిర్వహించాలని బిజెపి నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. ఇందుకోసం ఇప్పటికే మాజీ రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ నేతృత్వంలో ఉన్నతస్థాయి కమిటీ ఏర్పాటుచేసింది. ఈ కమిటి జమిలి ఎన్నికల సాధ్యాసాధ్యాలపై అధ్యయనం చేసి రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు నివేదిక కూడా సమర్పించింది. ఈ నేపథ్యంలో జమిలి ఎన్నికలపై మరోసారి తీవ్ర చర్చ మొదలయ్యింది. ఈ క్రమంలో జమిలి ఎన్నికలపై స్వామినాథన్ గురుమూర్తి రాసిన సమగ్ర కథనాన్ని ఓసారి పరిశీలిద్దాం.