మరోసారి మల్టీస్టారర్స్ మూవీలో అక్కినేని హీరోలు సందడి చేయనున్నారు. ఈ మేరకు టాలీవుడ్ లో టాక్ నడుస్తోంది. ఇప్పటికే మనం, బంగార్రాజు మూవీలతో తెలుగు ప్రేక్షకులను అలరించిన అక్కినేని ఫ్యామిలీ... మరో మూవీతో ఆడియెన్స్ ను ఖుషీ చేయనున్నారు.
కింగ్, టాలీవుడ్ బంగర్రాజు బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత శ్రీ వారిని దర్శించుకున్నారు. అయితే కింగ్ నాగార్జున రెండ్లుగా శ్రీవారి దర్శనానికి వెళ్లలేదంట. రెండ్ల తర్వాత ఇప్పుడు వెళ్లాడంట. దానికి కారణం కూడా చెప్పాడు బంగార్రాజు.
అక్కినేని వారింట పెళ్ళి బాజాలు మోగబోతున్నాయి. దాదాపు ఐదేళ్ల తరువాత అక్కినేని వారింట్లో పెళ్లి జరగబోతున్నట్టు తెలుస్తోంది. సమంత – నాగచైతన్య(Nagachaitanya) డివోర్స్ అవుతున్న టైమ్ లోనే .. నాగార్జున ఫ్యామిలీ శుభవార్త చెప్పబోతున్నట్టు సమాచారం.