ఎర్రవల్లి ఫాంహౌస్ లో కాలుజారిపడ్డ బిఆర్ఎస్ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర రెడ్డిని మాజీ సీఎం కేసీఆర్ పరామర్శించారు. ఆయనను కలిసేందుకు వెళ్లే పల్లా ప్రమాదవశాత్తు గాయపడ్డారు.
తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి, బిఆర్ఎస్ అధినేత కేసీఆర్ విచారణ ఆసక్తికరంగా సాగింది. కాళేశ్వరం కమీషన్ కేసీఆర్ ను విచారించే సమయంలో అందరినీ బయటకు పంపించింది. కేసీఆర్ కోరికమేరకే ఇలా చేసారు జస్టిస్ పిసి ఘోష్.
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కాళేశ్వరం కమీషన్ ముందు విచారణకు హాజరయ్యారు. ఈ సమయంలో ఆయనవెంట కూతురు కవిత, కొడుకు కేటీఆర్ కార్యాలయంలోకి వెళ్లలేదు… ఎవరు వెళ్లారో తెలుసా?
తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కాసేపట్లో కాళేశ్వరం ప్రాజెక్ట్ పై ఏర్పాటుచేసిన జస్టిస్ పిసి ఘోష్ కమీషన్ ముందు హాజరుకానున్నారు. ఈ నేపథ్యంలో ఉదయమే తండ్రిని కలిసారు కవిత. ఈక్రమంలో ఇద్దరూ ఏ మాట్లాడుకున్నారన్నది ఆసక్తికరంగా మారింది.
KCR: కాళేశ్వరం ప్రాజెక్టు న్యాయ విచారణలో భాగంగా జూన్ 11న ఘోష్ కమిషన్ ఎదుట తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు (కేసీఆర్) హాజరుకానున్నారు.
కాళేశ్వరం ఎత్తిపోత ప్రాజెక్ట్పై విచారణ కొనసాగుతోన్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా ఇప్పటి వరకు అధికారులను విచారించిన కమిషన్ ఇప్పుడు రాజకీయ నాయకులను విచారించడం ప్రారంభించింది.
బిడ్డలిద్దరి గొడవ మధ్య ఎక్కడ పార్టీకి నష్టం జరుగుతోందని కేసీఆర్ ఆందోళన చెందుతున్నారా? అందుకే మధ్యేమార్గంగా పార్టీలో తనతోపాటు ప్రయానం సాగించిన హరీష్ రావుకు పార్టీ పగ్గాలు అప్పగించాలని చూస్తున్నారా? అంటే రాజకీయవర్గాల నుండి అవుననే సమాధానం వినిపిస్తోంది.
కవిత రాసిన లేఖ లీక్ కావడంపై ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. పార్టీ లోపాలు చర్చించుకోవాలంటూ సూచించారు.
తెలంగాణ రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్కు నోటీసులు జారీ చేశారు అధికారు.