ప్రపంచంలో అతిపెద్ద రైల్వే నెట్వర్క్లలో ఇండియన్ రైల్వే ఒకటి. ఇండియన్ రైల్వేకు సంబంధించి ఎన్నో ఆసక్తికర విషయాలు ఉంటాయి. అలాంటి వాటిలో ఒకదాని గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
ఇండియన్ రైల్వే సీనియర్ సిటిజన్లకు టికెట్ డిస్కౌంట్ల విధానంలో మార్పులు చేసింది. ఇకపై 70 ఏళ్లు పైబడిన వారికి స్లీపర్, జనరల్ క్లాస్లలో 40% డిస్కౌంట్ ఇవ్వనున్నట్లు ప్రకటించారు. అయితే దీనిపై పలు అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి.
Indian Railways: లగేజీ ఎక్కువగా ఉన్న వాళ్లు కచ్చితంగా ట్రైన్ లోనే ప్రయాణిస్తారు. రైలులో అయితే ఎక్కువ స్పేస్ ఉంటుందని, ఇబ్బంది లేకుండా ప్రయాణించొచ్చని రిజర్వేషన్ చేయించుకుంటారు. అయితే రైల్వే శాఖ ఉచితంగా లగేజీ తీసుకెళ్లడంపై కొత్త రూల్స్ తీసుకొచ్చింది. అవేంటో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.
ఇండియన్ రైల్వే ప్రతి రోజు కొన్ని లక్షల మందిని గమ్య స్థానాలకు చేర్చుతూ ఉంటుంది. రైలు ప్రయాణం సౌకర్యవంతంగా ఉండటంతో పాటు టికెట్ ధరలు కూడా అందుబాటులో ఉంటాయి కాబట్టి.. ఎక్కువమంది ట్రైన్ జర్నీ చేయడానికి ఇష్టపడతారు. ప్రయాణికులకు ఇబ్బంది కలగకుండా రైల్వే ఎప్పటికప్పుడు కొత్త కొత్త సౌకర్యాలను కల్పిస్తూ ఉంటుంది. మరీ ముఖ్యంగా సీనియర్ సిటిజన్లకు చాలా సౌకర్యాలనిస్తోంది. అవెంటో ఇక్కడ చూద్దాం.
ఇండియన్ రైల్వేస్ ఏప్రిల్ 2025 నుండి లగేజీ నిబంధనలు మార్చింది. ప్రయాణీకుల సౌలభ్యం కోసం తరగతి ఆధారంగా బరువు పరిమితులు నిర్ణయించబడ్డాయి. మీరు రైలు ప్రయాణం చేస్తుంటే ఏ కోచ్ లో ఎంత లగేజీని అనుమతిస్తారో తెలుసుకొండి.
సీనియర్ సిటిజన్ల కోసం భారతీయ రైల్వే ఇప్పటికే ఎన్నో సౌకర్యాలు, రాయితీలు కల్పిస్తోంది. తాజాాగా వాటికి మరొకటి జోడిస్తోంది. రైల్వే స్టేషన్లలో సీనియర్ సిటిజన్లు ఎదుర్కొనే సమస్యలను తగ్గించేందుకు ప్రత్యేక టికెట్ కౌంటర్లు ఏర్పాటు చేస్తోంది ఇండియన్ రైల్వే. దీంతో పాటు మరిన్ని సదుపాయాలు కూడా ఉన్నాయి.
Indian Railways: రైళ్లలో లోయర్ బెర్త్ కోరుకునే వారికి ఇండియన్ రైల్వే శుభవార్త చెప్పింది. ముఖ్యంగా ఆడవాళ్లకు ఇకపై అడగకుండానే లోయర్ బెర్త్ లు ఇస్తుంది. ఈజీగా లోయర్ బెర్త్ లు పొందాలంటే ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.
Indian Railways: రైళ్లలో దూర ప్రయాణాలు చేసేటప్పుడు భోజనం డెలివరీ చేస్తారు కదా.. వాటి ధరలు ఎంతుటాయోనని ఇకపై మీరు టెన్షన్ పడాల్సిన పని లేదు. మెనూ, వాటి ధరల లింక్లతో ఎస్ఎంఎస్ సదుపాయాన్ని అందుబాటులోకి వచ్చింది. ఈ సేవలు ఎలా ఉపయోగించుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
Indian Railways: రైలులో ప్రయాణించేటప్పుడు ఏసీ బోగీలో బెడ్షీట్, దిండు, దుప్పటి, టవల్ ఇస్తారు కదా.. వాడిన తర్వాత వాటిని అక్కడే వదిలేయాలి. కానీ కొందరు వాటిని తీసుకెళ్లిపోతుంటారు. అలా చేసే వారికి శిక్ష ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
ప్రపంచంలో అతిపెద్ద రైల్వే నెట్వర్క్స్లో ఇండియన్ రైల్వే ఒకటని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రతీరోజూ కోట్లాది మంది ప్రయాణికులను తమ గమ్య స్థానాలకు చేర్చుతోంది ఇండియన్ రైల్వే. 170 ఏళ్ల చరిత్ర ఉన్న భారతీయ రైల్వే ముఖచిత్రం మారడానికి ఒక కామెడీ సంఘటన కారణమైందని మీలో ఎంత మందికి తెలుసు.?