hyderabad fire accident: చార్మినార్ గుల్జార్ హౌస్ అగ్నిప్రమాదంలో 17 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ ప్రమాదంపై ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. అలాగే, ఒక్కొక్కరికి రూ.5 లక్షల పరిహారం ఇవ్వనున్నట్లు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క వెల్లడించారు.
హైదరాబాదులోని కూకట్ పల్లిలో గల శివపార్వతి సినిమా థియేటర్ అగ్నికి ఆహుతి అయింది. ఆదివారం అర్థరాత్రి దాటిన తర్వాత అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో థియేటర్ పూర్తిగా కాలిపోయింది.