Hamidia hospital: మధప్రదేశ్ భోపాల్లోని హమీదియా ప్రభుత్వాసుపత్రిలో పనిచేస్తున్న 50 మంది నర్సులపై ఓ మెడికల్ సూపరింటెండెంట్ లైంగిక వేధింపులకు పాల్పడినట్టు ఆరోపణలు వెల్లువెత్తాయి. దీంతో అక్కడి ప్రభుత్వం విచారణకు ఆదేశించింది.
టెక్నాలజీ ఆధారంగా... సెల్ ఫోన్ సిగ్నల్స్ చూసినట్లు సీపీ అంజనీ కుమార్ పేర్కొన్నారు. ఇది చాలా సెన్సిటివ్ కేసు అని ఆయన అన్నారు. క్రైమ్ విషయంలో మహిళల గురించి తప్పుగా మాట్లాడకూడదని, పార్లమెంట్ నుంచి ఆర్డర్స్ ఉన్నాయని ఈ సందర్భంగా గుర్తు చేశారు.