100 Terrorists Killed In Kashmir In 2022: జమ్మూకశ్మీర్లో ఈ ఏడాది ప్రారంభం నుంచి ఇప్పటికే 100 మంది ఉగ్రవాదులను భద్రతాబలగాలు మట్టుబెట్టినట్టు భద్రతాధికారులు పేర్కొన్నారు. వీరిలో పాకిస్తాన్కు చెందిన ముష్కరులు 63 మంది ఉన్నారని తెలిపారు.