తెలంగాణాకు ఆంధ్రా విద్యత్ సరఫరా బంద్ , లేఖ
తెలంగాణకు నేటి నుంచి ఏపీ కరెంట్ సరఫరా బంద్ కానుంది. ఇంతవరకు ఉన్న బకాయిలు చెల్లిస్తేనే విద్యుత్ సరఫరా పునరుద్ధరణ జరుగుతుందని ఆంధ్రప్రదేశ్ స్పష్టం చేసిందని అధికార వర్గాలు తెలిపాయి. ఈ మేరకు ఎపి తెలంగాణకు ఒక లేఖ రాసింది.
తెలంగాణకు నేటి నుంచి ఏపీ కరెంట్ సరఫరా బంద్ కానుంది. ఇంతవరకు ఉన్న బకాయిలు చెల్లిస్తేనే విద్యుత్ సరఫరా పునరుద్ధరణ జరుగుతుందని ఆంధ్రప్రదేశ్ స్పష్టం చేసిందని అధికార వర్గాలు తెలిపాయి. ఈ మేరకు ఎపి తెలంగాణకు ఒక లేఖ రాసింది.ఈ లేఖ ప్రకారం తెలంగాణా సుమారు రు.4,449 కోట్ల బకాయిఉంది. ఈ మొత్తాన్ని వెంటనే చెల్లించాలని లేఖలో ఏపీ ప్రభుత్వం కోరింది. పూర్తి వివరాలు అందాల్సి ఉంది.