డిప్యూటీ చైర్మన్ ఎన్నికల్లో ఎన్డీఎ అభ్యర్థి హరివంశ్ నారాయణ సింగ్ కు 125 ఓట్లు రాగా, ప్రతిపక్షాల అభ్యర్థి హరిప్రసాద్ కు 105 ఓట్లు వచ్చాయి. దాంతో ఎన్డీఎ అభ్యర్థి విజయం సాధించారు. ఓటింగులో పాల్గొనకపోవడం ద్వారా వైఎస్సార్ కాంగ్రెసు పార్టీ పరోక్షంగా ఎన్డీఎకు సహకరించింది.