బిహార్లో యువతికి అదనపు కట్నంగా కిడ్నీ ఇవ్వాలంటూ అత్తింటి నుంచి వేధింపులు ఎక్కువయ్యాయి.బాధితురాలి ఫిర్యాదు తో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు.
భారత్ తాజా డిజిపిన్ ద్వారా ప్రతి ఇంటికీ ఖచ్చితమైన డిజిటల్ చిరునామా లభించనుంది. ఇది తపాలాశాఖ, ఐఐటీ, ఇస్రో కలిసి అభివృద్ధి చేశారు.
ఏఐతో నారింజ తోటను ఇంటి నుంచే పర్యవేక్షిస్తున్న యువ రైతు గౌరవ్ బిజ్వే, విదర్భలో సాగును లాభదాయకంగా మార్చి ఆదర్శంగా నిలిచాడు.
తెలుగు లైవ్ న్యూస్ అప్డేట్స్: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ తో పాటు జాతీయ, అంతర్జాతీయ రాజకీయాలు,, లైఫ్ స్టైల్, బిజినెస్ ప్రధాన అంశాలతో పాటు ఈరోజు జరిగే లేటెస్ట్ లైవ్ న్యూస్ అప్డేట్స్ అన్ని ఒకే చోట ఎప్పటికప్పుడు ఇక్కడ చూడండి..
Operation Sindoor: ఆపరేషన్ సింధూర్ కింద 33 దేశాలు పర్యటించిన బహుళ పార్టీల ప్రతినిధులు ప్రధాని మోడీని కలిశారు. శశి థరూర్, ఒవైసీ, రవిశంకర్ ప్రసాద్, కనిమొళి, సులే వంటి నాయకులు పాకిస్తాన్ మద్దతు ఉగ్రవాదంపై తమ వైఖరిని స్పష్టంగా వివరించారు.
Chinese Cargo Ship Fire Off Kerala Coast: కేరళలోని అజికల్ తీరానికి దగ్గరగా ఒక చైనా కంటైనర్ నౌకలో పేలుడు సంభవించింది. ఈ అగ్నిప్రమాదం నుంచి భారత నావికాదళం, కోస్ట్ గార్డ్ 18 మంది సిబ్బందిని రక్షించారు. దీంతో చైనా దౌత్య కార్యాలయం కృతజ్ఞతలు తెలిపింది.
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ చేతుల మీదుగా ఇటీవల చినాబ్ రైల్వే బ్రిడ్జ్ ప్రారంభం జరిగిన విషయం తెలిసిందే. ఇది సివిల్ ఇంజనీరింగ్ రంగంలో ఒక అద్భుతమైన ఘట్టం.
హనీమూన్లో భర్త హత్యకు భార్యే సూత్రధారి. ప్రేమికుడితో కలిసి షిల్లాంగ్లో ప్లాన్ చేసి కిరాయి హంతకుల ద్వారా రఘువంశీని చంపించినట్లు పోలీసులు వెల్లడి.
భారత రక్షణ శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. భారత్-పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తతల సమయంలో కీలకంగా వ్యవహరించిన ఆర్మీ అధికారికి సమున్నత పదవితో సత్కరించింది. ఎవరా అధికారి? ఏమిటా పదవి?