భారతీయ రైల్వే ప్రయాణికులపై భారం మోపింది. టికెట్ చార్జీలను పెంచుతూ నిర్ణయం తీసుకుంది రైల్వే శాఖ… ఎంతమేర పెరిగాయో తెలుసా?
PM Modi: ప్రధాని మోడీతో మారిషస్ ప్రధాని నవీన్ చంద్ర రాంగూలాం ఫోన్లో సంభాషించారు. ద్వైపాక్షిక భాగస్వామ్యాన్ని మరింత విస్తరించాలనే విషయాన్ని పునరుద్ఘాటించారని ప్రభుత్వ వర్గాలు తెలపాయి.
ఎయిరిండియా AI-130 విమానంలో 11 మంది ప్రయాణికులు ఒకేసారి అస్వస్థతకు గురయ్యారు. దానికి కారణం ఆహారం లేదా ఆక్సిజన్ కొరత వల్ల జరిగిందా అనే అనుమానం వ్యక్తం అవుతుంది.
తెలుగు లైవ్ న్యూస్ అప్డేట్స్: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ తో పాటు జాతీయ, అంతర్జాతీయ రాజకీయాలు,, లైఫ్ స్టైల్, బిజినెస్, క్రీడల ప్రధాన అంశాలతో పాటు ఈరోజు జరిగే లేటెస్ట్ లైవ్ న్యూస్ అప్డేట్స్ అన్ని ఒకే చోట ఎప్పటికప్పుడు ఇక్కడ చూడండి..
ఇరాన్, ఇజ్రాయెల్ల మధ్య నెలకొన్న ఉద్రిక్తత పరిస్థితులతో పరిస్థితులు వేగంగా మారుతున్నాయి. హార్ముజ్ జల సంధిని మూసివేస్తారన్న వార్తల నేపథ్యంలో భారత్లో చమురు ధరలు పెరగనున్నాయని వార్తలు వస్తున్నాయి.
ఆపరేషన్ సిందూర్తో భారత దేశ ఆర్మీ సత్తా ఏంటో పాకిస్థాన్తో పాటు ప్రపంచానికి తెలిసింది. భారత వద్ద ఉన్న అధునాతన వెపన్స్ ప్రపంచానికి పరిచయమయ్యాయి. కాగా తాజాగా ఇండియన్ ఆర్మీ మరో కీలక నిర్ణయం తీసుకుంది.
తెలుగు లైవ్ న్యూస్ అప్డేట్స్: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ అంశాలు, సినిమా వార్తలు, లైఫ్ స్టైల్ సంబంధిత కథనాలు, క్రికెట్ వార్తలు అన్ని ఒకే చోట, ఎప్పటికప్పుడు లైప్ అప్డేట్స్ ఇక్కడ చూడండి..
ఎయిర్ ఇండియా ప్రమాదం నుంచి బయటపడిన విశ్వాస్ కుటుంబానికి సాయం అందించేందుకు ముందుకు వచ్చిన ఎయిర్ ఇండియా సాయాన్ని వారు తిరస్కరించారు. మా సొంత ఖర్చులతోనే మేము చికిత్స చేయించుకుంటామని తేల్చి చెప్పారు.
ప్రస్తుత ఆందోళనకర సమయంలో ప్రపంచానికి యోగా శాంతిసందేశం ఇస్తోందని ప్రధాాని నరేంద్ర మోదీ అన్నారు. విశాఖపట్నంలో జరుగుతున్న అంతర్జాతీయ యోగా డే వేడుకల్లో ప్రధాని ఆసక్తికర కామెంట్స్ చేశారు.