కాంగ్రెస్ సీనియర్ నేత సోనియా గాంధీ గ్యాస్ సమస్యతో మరోసారి ఢిల్లీ గంగారాం ఆస్పత్రిలో చేరారు. వైద్యుల పర్యవేక్షణలో చికిత్స పొందుతున్నారు.
తెలుగు లైవ్ న్యూస్ అప్డేట్స్: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ తో పాటు జాతీయ, అంతర్జాతీయ రాజకీయాలు,, లైఫ్ స్టైల్, బిజినెస్ ప్రధాన అంశాలతో పాటు ఈరోజు జరిగే లేటెస్ట్ లైవ్ న్యూస్ అప్డేట్స్ అన్ని ఒకే చోట ఎప్పటికప్పుడు ఇక్కడ చూడండి..
Sonia Gandhi: సోనియా గాంధీ మరోసారి అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆమె ఢిల్లీలోని గంగా రామ్ ఆసుపత్రిలో చేరారు.
Air India crash: అహ్మదాబాద్లో జరిగిన ఎయిర్ ఇండియా విమాన ప్రమాద స్థలంలో రెండో బ్లాక్ బాక్స్ (కాక్పిట్ వాయిస్ రికార్డర్) గుర్తించారు.
From 25000 salary to 5 crore wealth: రూ.25,000 జీతంతో ప్రయాణం మొదలుపెట్టి 11 ఏళ్లలో రూ.5 కోట్ల సంపద నిర్మించిన ఒక ఉద్యోగి కథ ప్రతి మధ్యతరగతి ఉద్యోగికి ఆదర్శంగా.. ఆచరించాల్సిన అంశంగా నిలుస్తోంది. ఆ వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
pune bridge collapse: మహారాష్ట్ర పుణే మావల్లోని కుందమాల వద్ద వంతెన కూలిపోవడంతో 125 పర్యాటకులు నీటిలో పడిపోయారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.
kedarnath helicopter crashes: ఉత్తరాఖండ్లో కేదార్నాథ్ నుంచి గుప్తకాశికి వెళ్తున్న హెలికాప్టర్ ప్రమాదంలో ఏడుగురు మృతి చెందారు. చనిపోయిన వారిలో ముగ్గురు ఒకే కుటుంబానికి చెందిన వారు ఉన్నారు.
Kusha Air Defence System: డీఆర్డీవో అభివృద్ధి చేస్తున్న కుషా ప్రాజెక్ట్ ద్వారా మూడు వేరియంట్లతో శక్తివంతమైన వాయు రక్షణ వ్యవస్థలను భారత సైన్యానికి అందించేందుకు ప్రణాళికలు సిద్ధమవుతున్నాయి.
ఆపరేషన్ సింధూర్ అనంతరం భారత ప్రధాని నరేంద్ర మోదీ తన తొలి విదేశీ పర్యటనకు బయలుదేరారు. ఈ పర్యటన ఐదు రోజుల పాటు జరుగుతుంది. ఈ సమయంలో ఆయన మూడు దేశాలను సందర్శించనున్నారు.
ఎయిర్ ఇండియా విమాన ప్రమాదం షాక్ నుంచి ఇంకా దేశంలో కోలుకోక ముందే మరో ప్రమాదం జరిగింది. ఉత్తరఖాండ్లో ఓ హెలికాప్టర్ కుప్పకూలిన ప్రమాదంలో ఐదుగురు మృతి చెందారు. వివరాల్లోకి వెళితే..