రెండు వికెట్లు కోల్పోయిన లంక
- రెండు వికెట్లు కోల్పోయిన లంక.
- బూమ్రా కే రెండు వికెట్లు
పల్లేకెలె వేధికగా జరుగతున్న మూడో వన్డేలో టాస్ ఓడి ఫిల్డింగ్ కు దిగిన భారత్ మొదటి పది ఓవర్లు పూర్తయ్యోసరికి 37 పరుగులకు రెండు వికెట్లు కోల్పోయింది. ఆ రెండు వికెట్లు భారత బౌలర్ బూమ్రాకే దక్కాయి. మొదటి వికెట్ గా శ్రీలంక వికెట్ కీపర్/ ఓపెనర్ బ్యా ట్స్మెన్ దిక్వేల్లా 13 పరుగుల వద్ద వికెట్ల ముందు దొరికిపోయాడు, వన్ డౌన్ లో వచ్చిన మెండీస్ స్లిప్ లో రోహిత్ కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ బాట పట్టాడు.
మరిన్ని తాజా వార్తాల కోసం క్లిక్ చేయండి.