కాంగ్రెస్ సభలో మరోసారి చంద్రబాబును పొగిడిన రేవంత్ విమానం పారాషూట్ కథ చెప్పిన రేవంత్

టిడిపి ని వీడి కాంగ్రెస్ లో చేరినప్పటికి రేవంత్ రెడ్డి చంద్రబాబుతో వున్న అనుబందాన్ని, అభిమానాన్ని విడిచిపెట్టలేకపోతున్నారు. ఇటీవల హుజురాబాద్ లో జరిగిన కాంగ్రెస్ మీటింగ్ లో మరో సారి ఏపి సీఎం చంద్రబాబును రేవంత్ రెడ్డి పొగడ్తలతో ముంచెత్తారు. ఓ పిట్ట కథ ద్వారా తెలంగాణ సీఎం కేసీఆర్ పై విమర్శల వర్షం కురిపిస్తూనే, చంద్రబాబు, ఉత్తమ్ కుమార్ రెడ్డిలను పొగిడారు. చంద్రబాబు లేకపోతే రాజధాని అమరావతి నిర్మాణం,పోలవరం నిర్మాణాలు ఆగిపోయి ఆంధ్రులు నష్టపోతారని ఈ కథ ద్వారా రేవంత్ తెలిపారు. ఇంతకు రేవంత్ చెప్పిన విమానం కథ ఏంటో కింది వీడియోలో చూడండి.

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred

వీడియో