MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today Rasi Phalalu
IMD Weather Forecast
Bigg Boss Agnipariksha 2
Kavya Maran-Anirudh Wedding
Hyderabad TSRTC Bus Routes
Donald Trump Strait of Hormuz
India Skills Report
KL Rahul Love Story
India Geographic Extent
Rocking Star Yash
Agadha Movie 4 Days Collection
Telangana Food Safety
VAS vs Makutam Box Office
Yashasvi Jaiswal
Korean Kanakaraju Collections
  • Home
  • Telangana
  • Telangana : తొలివిడత పంచాయతీ పోలింగ్ షురూ.. ఈ ఎన్నికలకే ఇంత ఖర్చా..!

Telangana : తొలివిడత పంచాయతీ పోలింగ్ షురూ.. ఈ ఎన్నికలకే ఇంత ఖర్చా..!

Telangana Panchayat Elections 2025 : తొలివిడత పంచాయతీ ఎన్నికలు జరుగుతున్న గ్రామాల్లో పోలింగ్ ప్రక్రియ కొనసాగుతోంది. అయితే ఇప్పటివరకు ఎంత విలువైన లిక్కర్ పట్టుబడిందో తెలుసా? 

1 Min read
Author : Arun Kumar P
| Updated : Dec 11 2025, 10:36 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
తెలంగాణలో మొదటివిడత పంచాయతీ పోలింగ్ ప్రారంభం
Image Credit : Gemini AI

తెలంగాణలో మొదటివిడత పంచాయతీ పోలింగ్ ప్రారంభం

Telangana Panchayat Elections 2025 : తెలంగాణలో పంచాయతీ ఎన్నికలు కీలక దశకు చేరుకున్నాయి. మూడు విడతల్లో జరిగే పంచాయతీ ఎన్నికల్లో ఇవాళ మొదటివిడత పూర్తవనుంది. ప్రస్తుతం మొదటి విడతలో అత్యంత కీలకమైన పోలింగ్ కొనసాగుతోంది. ఉదయం 7 గంటల నుండే ప్రజలు ఓటుహక్కును వినియోగించుకుంటున్నారు. మధ్యాహ్నం ఒంటిగంటకు పోలింగ్ ముగుస్తుంది... రెండు గంటలనుండి ఓట్ల లెక్కింపు ప్రారంభం అవుతుంది... సాయంత్రంలోపు అన్ని గ్రామపంచాయతీల పలితాలు వెలువడనున్నాయి. తర్వాత ఎన్నికైన వార్డు మెంబర్స్ లోంచి ఒకరిని ఉపసర్పంచ్ గా ఎన్నుకుంటారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
37,562 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు
Image Credit : stockPhoto

37,562 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు

ప్రస్తుతం తెలంగాణవ్యాప్తంగా 3,834 సర్పంచ్, 27, 628 వార్డు సభ్యుల ఎన్నిక కోసం పోలింగ్ జరుగుతోంది. ఇందుకోసం మొత్తం 37,562 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటుచేశారు. మొదటి విడతలో 56, 19,430 మంది ఓటర్లు తమ ఓటుహక్కును వినియోగించుకోనున్నారు. అక్కడక్కడ చెదురుమదురు ఘటనలు మినహా అన్ని గ్రామాల్లోనూ పోలింగ్ ప్రశాంతంగా జరుగుతోంది.

Related Articles

Related image1
Telangana Rising 2047: చైనాలోని ఆ నగరంలా తెలంగాణ.. సీఎం రేవంత్ కొత్త ఫార్ములా
Related image2
మళ్ళీ నామినేషన్ల రోజే... ఈ పంచాయతీ ఎన్నికపై తెలంగాణ హైకోర్ట్ స్టే
35
భారీ పోలీస్ బందోబస్తు
Image Credit : Getty

భారీ పోలీస్ బందోబస్తు

పంచాయతీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా జరిగేలా పోలీసులు బందోబస్తు ఏర్పాటుచేశారు. పోలింగ్ కేంద్రాలవద్ద 144 సెక్షన్ విధించినట్లు... రాజకీయ పార్టీల నాయకులే కాదు ఓటర్లు కూడా గుంపులుగా పోలింగ్ కేంద్రాలవద్దకు రావద్దని డిజిపి శివధర్ రెడ్డి సూచించారు. పోలింగ్ ప్రక్రియకు అవాంతరాలు కలిగించవద్దని ఆయన కోరారు.

45
తల్లిగా మారిన పోలీస్ అధికారిణి
Image Credit : stockPhoto

తల్లిగా మారిన పోలీస్ అధికారిణి

పంచాయతీ ఎన్నికల్లో భాగంగా సంగారెడ్డి జిల్లా తాళ్లపల్లి గ్రామంలో ఆసక్తికర సంఘటన చోటుచేసుకుంది. ఓ మహిళ చంటిబిడ్డతో ఓటుహక్కును వినియోగించుకునేందుకు రాగా అక్కడే విధుల్లో ఉన్న పోలీస్ అధికారిణి ఇది గమనించారు. వెంటనే ఆ పాపను తన ఒడిలోకి తీసుకుని అమ్మలా లాలించింది. దీంతో సదరు మహిళా ఓటరు తన ఓటుహక్కును వినియోగించుకుంది.

55
నల్గొండలో ఘర్షణ
Image Credit : Getty

నల్గొండలో ఘర్షణ

ఇదిలావుంటే నల్గొండ జిల్లా కోర్లపహాడ్ లో పంచాయతీ ఎన్నికల సందర్భంగా ఉద్రిక్త పరిస్థితులు చోటుచేసుకున్నాయి. బీఆర్ఎస్- కాంగ్రెస్ మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. ఇరువర్గాలు ఒకరిపై ఒకరు దాడులకు తెగబడ్డారు... దీంతో కొందరికి గాయాలయ్యాయి. ఈ ఘర్షణ నేపథ్యంలో పోలీసులు బందోబస్తును మరింత పెంచారు.

About the Author

AK
Arun Kumar P
అరుణ్ కుమార్ పట్లోల : ఏడు సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. పొలిటికల్ తో పాటు ఎడ్యుకేషన్, కెరీర్, జాబ్స్, బిజినెస్, స్పోర్ట్స్ తదితర విభాగాలకు సంబంధించిన వార్తలు రాస్తుంటారు. ఇతడిని arunkumar.p@asianetnews.in ద్వారా సంప్రదించవచ్చు.
తెలంగాణ
హైదరాబాద్
రాజకీయాలు
ఏషియానెట్ న్యూస్

Latest Videos
Recommended Stories
Recommended image1
హైదరాబాద్‌లో మారిన ఆర్టీసీ బ‌స్సు రూట్లు.. ఏ నెంబ‌ర్ బ‌స్సు, ఎలా వెళ్తుందంటే.?
Recommended image2
Now Playing
సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ పై CM రేవంత్ రెడ్డి గూస్ బంప్స్ స్పీచ్| Sardar Sarvai Papanna Goud
Recommended image3
Now Playing
సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహావిష్కరించిన సీఎం రేవంత్ రెడ్డి | Sardar Sarvai Papanna Goud
Related Stories
Recommended image1
Telangana Rising 2047: చైనాలోని ఆ నగరంలా తెలంగాణ.. సీఎం రేవంత్ కొత్త ఫార్ములా
Recommended image2
మళ్ళీ నామినేషన్ల రోజే... ఈ పంచాయతీ ఎన్నికపై తెలంగాణ హైకోర్ట్ స్టే
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved