టోక్యో ఒలింపిక్స్: హైదరాబాద్ చేరుకున్న పీవీ సింధు.. ఎయిర్పోర్ట్లో అభిమానుల ఘన స్వాగతం (ఫోటోలు)
టోక్యో ఒలింపిక్స్లో కాంస్య పతకం గెలిచిన భారత స్టార్ షట్లర్, తెలుగు తేజం పీవీ సింధు హైదరాబాద్ చేరుకున్నారు. బుధవారం ఢిల్లీ నుంచి శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకున్న పీవీ సింధుకి తెలంగాణ క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్, సైబరాబాద్ సీపీ సజ్జనార్, అధికారులు, అభిమానులు ఘనస్వాగతం పలికారు.
టోక్యో ఒలింపిక్స్లో గెలిచిన కాంస్య పతకాన్ని చూపుతున్న పీవీ సింధు
టోక్యో ఒలింపిక్స్లో గెలిచిన కాంస్య పతకాన్ని చూపుతున్న పీవీ సింధు
శంషాబాద్ ఎయిర్పోర్టులో పీవీ సింధుకి అభిమానుల ఘన స్వాగతం
శంషాబాద్ ఎయిర్పోర్టులో పీవీ సింధుకి అభిమానుల ఘన స్వాగతం
మీడియాకు ఒలింపిక్స్ కాంస్య పతకాన్ని చూపుతున్న పీవీ సింధు
మీడియాకు ఒలింపిక్స్ కాంస్య పతకాన్ని చూపుతున్న పీవీ సింధు
పీవీ సింధు మెడలోని ఒలింపిక్స్ కాంస్య పతకాన్ని చూపుతున్న మంత్రి శ్రీనివాస్ గౌడ్
పీవీ సింధు మెడలోని ఒలింపిక్స్ కాంస్య పతకాన్ని చూపుతున్న మంత్రి శ్రీనివాస్ గౌడ్
పీవీ సింధు, ఆమె కోచ్ పార్క్లను సత్కరిస్తున్న మంత్రి శ్రీనివాస్ గౌడ్
పీవీ సింధు, ఆమె కోచ్ పార్క్లను సత్కరిస్తున్న మంత్రి శ్రీనివాస్ గౌడ్