MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Life
  • Spiritual
  • Puri Jagannath Temple: లవర్స్ ఈ గుడికి వెళ్లకూడదా? వెళ్తే ఏం జరుగుతుంది?

Puri Jagannath Temple: లవర్స్ ఈ గుడికి వెళ్లకూడదా? వెళ్తే ఏం జరుగుతుంది?

Puri Jagannath Temple: ప్రపంచ ప్రసిద్ధి  చెందిన పూరీ జగన్నాథుని యాత్ర మొదలైంది. అయితే,  పెళ్లి కాని జంటలు ఈ ఆలయానికి కలిసి వెళ్లకూడదు అనే ప్రచారం ఉంది. దీనిలో నిజం ఎంత? దీని వెనక ఉన్న కథేంటి?

1 Min read
Author : ramya Sridhar
Published : Jul 16 2026, 04:34 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
లవర్స్ ఈ గుడికి కలిసి వెళ్తే ఏమౌతుంది?
Image Credit : Asianet News

లవర్స్ ఈ గుడికి కలిసి వెళ్తే ఏమౌతుంది?

లక్షలాది మంది భక్తులు ఎదురుచూసే పూరీ జగన్నాథుని రథ యాత్ర జులై 16న మొదలైంది. ఒడిశాలోని పూరీలో ఉన్న ఈ ఆలయాన్ని దర్శించుకోవడానికి  లక్షలాది మంది భక్తులు తరలి వెళ్తుంటారు. ఆ స్వామి దర్శన భాగ్యం కోసం ఎదురుచూస్తూ ఉంటారు. స్వామి వారు స్వయంగా వెలసిన ఈ పూరీ ఆలయానికి ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి. వాటి ప్రకారం, ఈ ఆలయానికి పెళ్లి కానివారు జంటగా వెళ్లకూడదనే నమ్మకం ఉంది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
ఆలయంలోకి అడుగుపెడితే ఏమౌతుంది?
Image Credit : chatgpt

ఆలయంలోకి అడుగుపెడితే ఏమౌతుంది?

స్థానిక కథనాల ప్రకారం, పెళ్లికాని వారు జంటగా ఈ ఆలయం గర్భగుడిలోకి అడుగుపెట్టకూడదు. అలా వెళ్తే.. వారి బంధంలో సమస్యలు వస్తాయని.. వారికి వివాహ కూడా జరగే అవకాశాలు తగ్గుతాయని అక్కడివారు నమ్ముతారు.  అందుకే చాలా మంది ఈ సంప్రదాయాన్ని పాటిస్తూ.. వేర్వేరుగా ఈ ఆలయానికి వెళతారు కానీ, జంటగా మాత్రం వెళ్లరు. కానీ.. ఇది అక్కడివారి నమ్మకం. ఆలయ నిబంధనల్లో అలాంటి రూల్స్ ఏమీ లేకపోవడం గమనార్హం.

Related Articles

Related image1
Ambani: అంబానీ ఇంట్లో ఉద్యోగం చేయాలంటే..మీకు ఎలాంటి అర్హతలు ఉండాలో తెలుసా?
Related image2
Dosa: మీకు దోశలు వేయడం వస్తే చాలు.. ఏడాదికి రూ.32లక్షల జీతం, ఎక్కడో తెలుసా?
34
పౌరాణిక కథలు ఏం చెబుతున్నాయి..?
Image Credit : chatgpt

పౌరాణిక కథలు ఏం చెబుతున్నాయి..?

పురాణాల ప్రకారం, ఓసారి రాధ.. జగన్నాథుని రూపంలో ఉన్న శ్రీ కృష్ణుడిని చూడటానికి పూరీ వచ్చింది. అయితే.. ఆలయంలోకి… ఆయన భార్యలకు మాత్రమే ప్రవేశం ఉందని.. రాధను అక్కడి పూజారులు లోపలికి అనుమతించలేదట. దీంతో… పెళ్లికాని వారు జంటగా వస్తే.. వారు విడిపోతారు అని రాధ శాపం ఇచ్చిందని.. అక్కడి ప్రజలు నమ్ముతారు. దీనినే ఇప్పటికీ ఫాలో అవుతున్నారు.

44
అతి పెద్ద రథ యాత్ర..
Image Credit : chatgpt

అతి పెద్ద రథ యాత్ర..

జగన్నాథ రథయాత్ర ప్రపంచంలోనే అతిపెద్ద మతపరమైన వేడుకల్లో ఒకటి. ఈ యాత్రలో జగన్నాథుడు, ఆయన అన్న బలభద్రుడు, సోదరి సుభద్రతో కలిసి శ్రీ గుండిచా ఆలయానికి రథాలపై ఊరేగింపుగా వెళ్తారు. ఈ అద్భుతమైన దృశ్యాన్ని చూసేందుకు దేశవిదేశాల నుంచి లక్షలాది మంది భక్తులు పూరీకి తరలివస్తారు.

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.
జీవనశైలి
ఆధ్యాత్మిక విషయాలు

Latest Videos
Recommended Stories
Recommended image1
Evil Eye: దిష్టి తీయడానికి ఉప్పు, మిరపకాయలనే ఎందుకు వాడతారు? అసలు ఈ అలవాటు ఎలా మొదలైంది?
Recommended image2
Monday Facts: సోమవారానికి ఆ పేరు ఎలా వచ్చింది? ఆరోజు శివుడినే ఎందుకు పూజించాలి?
Recommended image3
Bonalu Potharaju Story: అసలు ఎవరీ పోతురాజు? బోనాల జాతరలో కొరడా దెబ్బల రహస్యం ఇదే !
Related Stories
Recommended image1
Ambani: అంబానీ ఇంట్లో ఉద్యోగం చేయాలంటే..మీకు ఎలాంటి అర్హతలు ఉండాలో తెలుసా?
Recommended image2
Dosa: మీకు దోశలు వేయడం వస్తే చాలు.. ఏడాదికి రూ.32లక్షల జీతం, ఎక్కడో తెలుసా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved