MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • National
  • PM Modi: శ్రీలంక, థాయ్‌లాండ్‌లో మోదీ పర్యటన.. ఎందుకో తెలుసా?

PM Modi: శ్రీలంక, థాయ్‌లాండ్‌లో మోదీ పర్యటన.. ఎందుకో తెలుసా?

ప్రధాని మోడీ థాయ్‌లాండ్, శ్రీలంకలో మూడు రోజుల పర్యటనకు బయలుదేరారు. బిమ్స్‌టెక్ సదస్సుతో పాటు చాలా కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఈ టూర్ రెండు దేశాలతో ఇండియా సహకారాన్ని పెంచేందుకు ఉద్దేశించింది. ఈ మోదీ పర్యటకు సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.. 

1 Min read
Narender Vaitla
Published : Apr 03 2025, 11:05 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
శ్రీలంక, థాయ్‌లాండ్‌లో ప్రధాని మోడీ మూడు రోజుల పర్యటన

శ్రీలంక, థాయ్‌లాండ్‌లో ప్రధాని మోడీ మూడు రోజుల పర్యటన

PM Modi Tour: ప్రధాని నరేంద్ర మోడీ గురువారం థాయ్‌లాండ్, శ్రీలంకలో మూడు రోజుల టూర్‌కు బయలుదేరారు. తన టూర్‌లో బిమ్స్‌టెక్ సదస్సుతో పాటు పలు ఈవెంట్లలో పాల్గొననున్నారు. ఈ టూర్ ఈ దేశాలతో ఇండియా సహకారాన్ని పెంచే లక్ష్యంతో ఉంటుందని మోడీ తన ఎక్స్ పోస్ట్‌లో పేర్కొన్నారు.

24
6వ బిమ్స్‌టెక్ సదస్సు

6వ బిమ్స్‌టెక్ సదస్సు

బిమ్స్‌టెక్ సదస్సు:

పర్యటనకు సంబంధించి ప్రధాని మోదీ ఎక్స్ వేదికగా పోస్ట్ చేశారు. రాబోయే మూడు రోజుల్లో థాయ్‌లాండ్, శ్రీలంకలో పర్యటించి, ఆ దేశాలు, బిమ్స్‌టెక్ దేశాలతో ఇండియా సహకారాన్ని పెంచే లక్ష్యంతో పలు కార్యక్రమాల్లో పాల్గొంటానని.. గురువారం సాయంత్రం బ్యాంకాక్‌లో ప్రధాని పేటోంగ్‌టార్న్ షినవత్రాతో కలిసి ఇండియా-థాయ్‌లాండ్ స్నేహం గురించి చర్చిస్తానని తెలిపారు. అలాగే శుక్రవారం బిమ్స్‌టెక్ సదస్సులో పాల్గొంటానన్న మోదీ.. థాయ్‌లాండ్ రాజు మహా వజిరలోంగ్‌కోర్న్‌ను కూడా కలుస్తానని రాసుకొచ్చారు. 

34
శ్రీలంక అధ్యక్షుడు అనుర కుమార దిస్సానాయకేతో ప్రధాని మోడీ

శ్రీలంక అధ్యక్షుడు అనుర కుమార దిస్సానాయకేతో ప్రధాని మోడీ

శ్రీలంక టూర్:

మరో పోస్ట్‌లో తన శ్రీలంక టూర్ గురించి ప్రధాని మాట్లాడుతూ, అధ్యక్షుడు అనుర కుమార దిస్సానాయకే విజయవంతమైన ఇండియా టూర్ తర్వాత తాను ఆ దేశానికి వెళ్తున్నట్లు చెప్పారు.

44

ఇండియా-శ్రీలంక స్నేహం:

నా శ్రీలంక టూర్ 4వ తేదీ నుంచి 6వ తేదీ వరకు ఉంటుంది. అధ్యక్షుడు అనుర కుమార దిస్సానాయకే విజయవంతమైన ఇండియా పర్యటన తర్వాత ఈ టూర్ జరుగుతోంది. ఇండియా-శ్రీలంక స్నేహం గురించి మేం చర్చిస్తాం. ద్వైపాక్షిక సహకారాన్ని కొత్త మార్గాల్లో ముందుకు తీసుకెళ్లడం గురించి కూడా చర్చిస్తాం. శ్రీలంకలో జరిగే చర్చల కోసం నేను ఆతృతగా ఎదురు చూస్తున్నానను అని ప్రధాని తన ఎక్స్ లో పోస్ట్ చేశారు.  

About the Author

NV
Narender Vaitla
నరేందర్ వైట్లకు ప్రింట్‌, డిజిటల్ మీడియాలో 8 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రస్తుతం ఏసియా నెట్ న్యూస్ తెలుగులో సీనియర్ సబ్ ఎడిటర్‌గా సేవందిస్తున్నారు. 2015లో సాక్షి దినపత్రిక ద్వారా జర్నలిజంలోకి అడుగుపెట్టారు. అనంతరం 2019లో ఈనాడు డిజిటల్‌ విభాగంలో సబ్‌ ఎడిటర్‌గా, 2020లో టీవీ9 తెలుగులో (డిజిటల్‌) సీనియర్‌ సబ్‌ ఎడిటర్‌గా పని చేశారు. లైఫ్‌స్టైల్‌, టెక్నాలజీ, హ్యుమన్‌ ఇంట్రెస్ట్‌ వంటి తదితర విభాగాలకు చెందిన వార్తలు రాస్తుంటారు.
ప్రపంచం
భారత దేశం
నరేంద్ర మోదీ

Latest Videos
Recommended Stories
Recommended image1
Census 2027: 30 లక్షల మంది సిబ్బంది, రూ. 11,718 కోట్లు.. ప్రపంచంలోనే అతిపెద్ద ఫీల్డ్ ఆపరేషన్‌గా జ‌న‌గ‌ణ‌న‌
Recommended image2
Prada: ఈ చెప్పుల ధ‌ర అక్ష‌రాల రూ. 85 వేలు.. కొల్హాపురి కళాకారులతో ఇటాలియ‌న్ కంపెనీ ఒప్పందం
Recommended image3
అసదుద్దీన్ యాక్టివ్.. మరి మీరేంటి.? తెలంగాణ ఎంపీలపై ప్రధాని మోదీ ఫైర్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2025 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved