MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • National
  • Pakistan: పాక్ నాయకుడి నోరు మూయించిన ఈజిప్ట్ జర్నలిస్ట్.. అసలేం జరిగిందంటే

Pakistan: పాక్ నాయకుడి నోరు మూయించిన ఈజిప్ట్ జర్నలిస్ట్.. అసలేం జరిగిందంటే

పహల్గాం దాడిని భారతదేశంలో ముస్లింలను క్రూరులుగా చిత్రీకరించడానికి ఉపయోగిస్తున్నారనే బిలావల్ భుట్టో వ్యాఖ్యలను ఈజిప్ట్ జర్నలిస్ట్ ఖండించారు. 

1 Min read
Narender Vaitla
Published : Jun 05 2025, 12:09 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
ఆరోపణలు ఖండిస్తూ
Image Credit : Bilawal Bhutto Zardari fb

ఆరోపణలు ఖండిస్తూ

'భారతదేశంలో ముస్లింలను క్రూరులుగా చిత్రీకరించడానికి పహల్గాం దాడిని అస్త్రంగా వాడుతున్నారు' అని పాకిస్తాన్ పిపిపి నాయకుడు బిలావల్ భుట్టో చేసిన వ్యాఖ్యలకు గట్టి అవమానం ఎదురైంది. ఆయన ఈ ఆరోపణ చేసినందుకు ప్రతిగా, పాత్రికేయుల సమావేశంలో ఉన్న ఈజిప్ట్ జర్నలిస్ట్ అహ్మద్ ఫాతి, కల్నల్ సోఫియా ఖురేషి పేరును ప్రస్తావించి తిప్పికొట్టారు.

25
నోరు మూసుకున్న భుట్టో
Image Credit : Bilawal Bhutto Zardari FB

నోరు మూసుకున్న భుట్టో

'పాకిస్తాన్‌పై భారతదేశం చేపట్టిన ఆపరేషన్ సింధూర్ గురించి సమాచారం ఇచ్చిన ఆ మహిళా సైనిక అధికారి (కల్నల్ సోఫియా ఖురేషి) ఎవరు?' అని ప్రశ్నించారు. దాంతో భుట్టో నోరుమూసుకున్నారు. భారతదేశంలో ముస్లింలను క్రూరులుగా చిత్రీకరించారని భుట్టో చేసిన వ్యాఖ్యలకు గట్టి కౌంటర్ పడింది. 

Related Articles

Related image1
Coronavirus: అల‌ర్ట్ అవ్వాల్సిన స‌మ‌యం వచ్చేసిందా.? తెలుగు రాష్ట్రాల్లో మొద‌లైన క‌రోనా కేసులు
Related image2
RCB Stampede: 18 ఏళ్ల త‌ర్వాత సంతోషం ఒక్క త‌ప్పుతో ఆవిరైన ఆనందం.. అస‌లు తొక్కిస‌లాట ఎలా జ‌రిగిందంటే
35
ఆపరేషన్ సిందూర్
Image Credit : Bilawal Bhutto Zardari fb

ఆపరేషన్ సిందూర్

భారతదేశంలోని పర్యాటక ప్రదేశం పహల్గాంలో పర్యాటకులపై పాక్ ప్రేపేరిత ఉగ్రవాదులు దాడి చేసిన విషయం తెలిసిందే. ఈ దాడిలో 26 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ దాడికి ప్రతీకారంగా భారతదేశం ఆపరేషన్ సింధూర్ పేరుతో పాకిస్తాన్‌లోని 9 ఉగ్రవాద స్థావరాలపై దాడి చేసింది.

45
ఆపరేషన్ సిందూర్ గురించి వివరించిన ఆ ఇద్దరు
Image Credit : X

ఆపరేషన్ సిందూర్ గురించి వివరించిన ఆ ఇద్దరు

ఈ విజయవంతమైన ఆపరేషన్ సింధూర్ సమాచారాన్ని కల్నల్ సోఫియా ఖురేషి, వింగ్ కమాండర్ వ్యోమిక సింగ్, విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిశ్రి మీడియాకు అందించారు. కల్నల్ సోఫియా ఖురేషి, వింగ్ కమాండర్ వ్యోమిక సింగ్ ఇద్దరూ మహిళలు. సింధూర్ ఆపరేషన్ గురించి ఎంతో స్పష్టంగా, వివరంగా ప్రపంచానికి వీరిద్దరూ చెప్పారు.

55
ప్రశంసలు
Image Credit : Social Media

ప్రశంసలు

అంతర్జాతీయ మీడియా ముందు ఆచితూచి, అవసరమైనప్పుడు మాత్రమే ప్రతి పదాన్ని ఉపయోగించినందుకు, మొత్తం పాత్రికేయుల సమావేశం గురించి ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు వెల్లువెత్తాయి. 

About the Author

NV
Narender Vaitla
నరేందర్ వైట్లకు ప్రింట్‌, డిజిటల్ మీడియాలో 8 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రస్తుతం ఏసియా నెట్ న్యూస్ తెలుగులో సీనియర్ సబ్ ఎడిటర్‌గా సేవందిస్తున్నారు. 2015లో సాక్షి దినపత్రిక ద్వారా జర్నలిజంలోకి అడుగుపెట్టారు. అనంతరం 2019లో ఈనాడు డిజిటల్‌ విభాగంలో సబ్‌ ఎడిటర్‌గా, 2020లో టీవీ9 తెలుగులో (డిజిటల్‌) సీనియర్‌ సబ్‌ ఎడిటర్‌గా పని చేశారు. లైఫ్‌స్టైల్‌, టెక్నాలజీ, హ్యుమన్‌ ఇంట్రెస్ట్‌ వంటి తదితర విభాగాలకు చెందిన వార్తలు రాస్తుంటారు.
ఆపరేషన్ సింధూర్
భారత దేశం
పాకిస్తాన్
Latest Videos
Recommended Stories
Related Stories
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2025 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved