పెంపుడు పిల్లి చిలిపి పని... యజమాని ఏం చేసిందో తెలుసా?
First Published Aug 19, 2020, 2:36 PM IST
ఓ మహిళ పెంచుకున్న పిల్లి కూడా అలానే చేసిందట. అయితే.. పాలు, పెరుగులాంటివి కాకుండా.. ఓ వస్తువుని దొంగలించిందట.

ఇంట్లో పిల్లులు, కుక్కలను చాలా మంది పెంచుకుంటారు. అయితే.. మన ఇంట్లో పిల్లి.. పక్కింట్లోకి వెళ్లి పాలు, పెరుగులాంటివి తినడం లాంటివి చేస్తూ ఉంటాయి. అయితే.. ఓ మహిళ పెంచుకున్న పిల్లి కూడా అలానే చేసిందట. అయితే.. పాలు, పెరుగులాంటివి కాకుండా.. ఓ వస్తువుని దొంగలించిందట. దీంతో.. ఆమె ఓ షాకింగ్ నిర్ణయం తీసుకుంది. ఇంతకీ ఆమె చేసిందో తెలుసుకోవాలని ఉందా.. ఇంకెందుకు ఆలస్యం చదివేయండి..

పెనస్లేవియా ప్రాంతానికి చెందిన బీజే రోజ్ అనే మహిళ కి ఓ పెంపుడు పిల్లి ఉంది. దాని పేరు జోర్దన్.
Today's Poll
మీరు ఎంత మందితో ఆన్ లైన్ గేమ్స్ ఆడడానికి ఇష్టపడుతారు?