MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Life
  • Weight Loss: ఈ టిప్స్ తో ఊబకాయాన్ని ఉఫ్ మని ఊదేస్తారు తెలుసా..

Weight Loss: ఈ టిప్స్ తో ఊబకాయాన్ని ఉఫ్ మని ఊదేస్తారు తెలుసా..

Weight Loss: ప్రస్తుత కాలంలో ఫిట్ గా ఉండటమంటే సవాలుతో కూడుకున్న పని. దీనికోసం ప్రతి రోజూ వ్యాయామం తప్పనిసరిగా చేయాలి. ముఖ్యంగా మనం తీసుకునే ఆహారంలో కొన్ని మార్పులను ఖచ్చితంగా చేయాల్సిందే. అప్పుడే మన బరువు నియంత్రణలో ఉండి. మనం ఫిట్ గా ఉండగలుగుతాం.

2 Min read
Author : Mahesh Rajamoni
Published : Feb 12 2022, 04:40 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15

Weight Loss: Weight Loss: నేటి ఆధునిక కాలంలో ఫిట్ గా ఉండటమంటే మాటలు కావు. ఇది పెద్ద సవాలుతో కూడుకున్నది. ముందే మనదేశంలో కరోనా మహమ్మారి వ్యాప్తితో చాలా మంది ఉద్యోగులు వర్క్ ఫ్రమ్ హోం యే చేస్తున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో వారు ఉదయం నుంచి సాయంత్రం వరకు ఫుల్ బిజీగా సమయాన్ని గడుపుతున్నారు. ఈ పనిలో పడి ఆహారాన్ని కూడా సరిగ్గా తీసుకోలేకపోతున్నారు. బయటదొరికే వాటితో కడుపు నింపుకుంటున్నారు. ఈ కారణం వల్లే చాలా మంది శరీర బరువు విపరీతంగా పెరిగిపోతోంది.
 

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred
25


కొన్ని రకాల ఆహార పదార్థాలను తీసుకోవడం వల్ల బరువును కోల్పోవచ్చని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. అయితే కొంతమంది లంచ్ టైం లో సమతుల్య ఆహారం తీసుకోకపోవడం వల్లే బరువు పెరిగిపోతున్నారని నిపుణులు చెబుతున్నారు. మధ్యాహ్నం భోజనంలో ప్రోటీన్లు, విటమిన్లు, ఫైబర్, కేలరీలు ఎక్కువగా ఉండే ఆహారాన్ని తీసుకుంటే బరువును ఈజీగా తగ్గొచ్చు. మరి మధ్యాహ్న సమయంలో ఎలాంటి ఆహారం తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం..

35

కూరగాయలు: మన దేశంలో కూరగాయలకు ప్రత్యేక స్థానం ఉంది. ఈ కూరగాయల వల్లే శరీర బరువు సమతుల్యంగా ఉంటుంది. వీటి ద్వారానే మన శరీర సమతుల్యతను కాపాడుకోవచ్చు. కాబట్టి మధ్యాహ్నం భోజనంలో విటమిన్ ఎ ఐరన్, కాల్షియం ఎక్కువగా ఉండే ఆహార పదార్థాలను తీసుకోవాలి. ఆకుకూరల ద్వారా మనకు ఇవి పుష్కలంగా అందుతాయి. అంతేకాదు ఇవి ఎన్నో రోగాలు రాకుండా చేస్తాయి.

45

పప్పు: పపుులు మన శరీరానికి ఎంతో మేలు చేస్తాయి. ముఖ్యంగా కందిపప్పు మటన్ తో సమానం . ఎందుకంటే ఈ పప్పులో ఐరన్, ప్రొటీన్, జింక్ మెండుగా ఉంటాయి. అలాగే శనగలు మన శరీరం డీ హైడ్రేట్ బారిన పడకుండా కాపాడుతాయి. కాబట్టి మీరు మీ రోజు వారి ఆహారంలో వివిధ రకాల పప్పులు ఉండేలా చూసుకోండి.

55

పెరుగు: పెరుగు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని మనందరికీ తెలిసిందే. అందుకే మీరు మధ్యాహ్నం పూట పెరుగును ఎలాంటి అనుమానాలు లేకుండా తినొచ్చు. దీనిని తినడం వల్ల మనం తీసుకున్న ఫుడ్ తొందరగా జీర్ణం అవుతుంది. అంతేకాదు ఈ పెరుగును రుచిని మెరుగుపరచడానికి కూడా ఉపయోగించుకోవచ్చు.  

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
ఆరోగ్యం
జీవనశైలి

Latest Videos
Recommended Stories
Recommended image1
Mangalsutra: ఈ మంగళసూత్రం ఉంటే... వేరే నగలు ఏవీ అవసరం లేదు..!
Recommended image2
Rolling Pin: చపాతీ కర్ర నల్లగా మారిందా? ఇలా క్లీన్ చేస్తే కొత్తగా మారుతుంది..!
Recommended image3
Kitchen Hacks: పాత చపాతీ పీటను కడగడానికి మరీ కష్టపడొద్దు..ఇదొక్కటి చాలు నిమిషాల్లో మెరిసిపోతుంది
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved