MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Life
  • Health
  • వీళ్లు పొరపాటున కూడా ఎండు చేపల కూర తినకూడదు!

వీళ్లు పొరపాటున కూడా ఎండు చేపల కూర తినకూడదు!

ఎండు చేపల కూరను చాలామంది ఇష్టంగా తింటారు. ఇవి అనేక పోషక గుణాలను కలిగి ఉంటాయి. ఎండు చేపలు ఆరోగ్యానికి ఎంత మంచివైనా కొన్ని సమస్యలున్నవారు వీటి జోలికి పోకపోవడమే మంచిది. మరి ఎండు చేపలను ఎవరు తినకూడదు? ఎందుకు తినకూడదో ఇక్కడ తెలుసుకుందాం.  

1 Min read
Kavitha G
Published : Aug 31 2025, 01:41 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
ఎండు చేపలు ఎవరు తినకూడదు?
Image Credit : our own

ఎండు చేపలు ఎవరు తినకూడదు?

మనలో చాలామంది తరచుగా చేపల కూరను తింటుంటారు. అయితే పచ్చి చేపలు తినేవారు కూడా కొందరు ఎండు చేపలను తినడానికి ఇష్టపడరు. వీటి నుంచి వచ్చే వాసన అందరికీ నచ్చకపోవచ్చు. నిజానికి ఎండుచేపల్లో ప్రోటీన్ శాతం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఇవి ఆరోగ్యానికి చాలామంచిది. అయితే.. వీటిని కొన్ని సమస్యలున్నవారు అస్సలు తినకూడదని నిపుణులు చెబుతున్నారు. ఎవరు తినకూడదు? ఎందుకు తినకూడదు? తింటే ఏమవుతుందో ఇక్కడ తెలుసుకుందాం.

24
ఎండు చేపలు తినడం వల్ల కలిగే ప్రయోజనాలు
Image Credit : Getty

ఎండు చేపలు తినడం వల్ల కలిగే ప్రయోజనాలు

ఎండు చేపల్లో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి రోగనిరోధక శక్తిని పెంచుతాయి. జలుబు, దగ్గు ఉన్నవారు ఎండు చేపల కూర తినడం ద్వారా ఆ సమస్యల నుంచి ఉపశమనం పొందవచ్చు. అంతేకాదు ఎండు చేపలు తినడం వల్ల ఎముకలు బలపడుతాయి. వాతం, పిత్తం లాంటి సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది.  

Related Articles

Related image1
Health Tips: 40 ఏళ్లు దాటినవారు కచ్చితంగా తినాల్సిన ఫుడ్స్ ఏంటో తెలుసా?
Related image2
Bone Health: ఎముకలు బలంగా ఉండాలంటే కచ్చితంగా తినాల్సిన ఫుడ్స్ ఇవే!
34
ఏ సమస్యలున్నవారు ఎండు చేపలు తినకూడదు?
Image Credit : Getty

ఏ సమస్యలున్నవారు ఎండు చేపలు తినకూడదు?

నిపుణుల ప్రకారం కిడ్నీ సమస్యలు, గుండె జబ్బులు, చర్మ, జీర్ణ సమస్యలు ఉన్నవారు ఎండు చేపలను తినకూడదు. ముఖ్యంగా షుగర్, బీపి ఉన్నవాళ్లు ఎండుచేపల జోలికి వెళ్లకపోవడమే మంచిది. ఎండు చేపల్లో సోడియం అధికంగా ఉంటుంది. ఇది బీపిని మరింత పెంచుతుంది. అంతేకాదు చర్మ సమస్యలున్నవారు ఎండు చేపలను తింటే దద్దుర్లు, దురద వంటి సమస్యలు రావచ్చు. 

44
ఎండు చేపలతో పాటు తినకూడని ఫుడ్స్
Image Credit : Getty

ఎండు చేపలతో పాటు తినకూడని ఫుడ్స్

నిపుణుల ప్రకారం.. పెరుగు, మజ్జిగ, ఆకుకూరలను ఎండు చేపలతో కలిపి తినకూడదు. దానివల్ల చాలా సమస్యలు వస్తాయి. సైనస్, జలుబు, దగ్గు, ఆస్తమా వంటి సమస్యలున్న వారు తలకు నూనె రాసుకుని స్నానం చేసిన తర్వాత ఎండు చేపలు తింటే ఆ సమస్య మరింత తీవ్రమవుతుంది. 

About the Author

KG
Kavitha G
8 సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2016లో ఈటీవీతో కెరీర్ ప్రారంభించారు. ప్రస్తుతం ఏసియానెట్‌లో ఫ్రీలాన్స్ జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు.
ఆహారం
ఆరోగ్యం
జీవనశైలి
చిట్కాలు మరియు ఉపాయాలు

Latest Videos
Recommended Stories
Related Stories
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2025 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved